బస్తర్ : లాక్ డౌన్ కారణంగా మావోయిస్టులు తిండికి కష్టాలు పడుతున్నారు. రెగ్యులర్ గా వారికి రేషన్ అందించే చెయిన్ సిస్టమ్ స్ట్రక్ అయ్యింది. దీంతో బియ్యం, పప్పు, ఉప్పు కోసం బస్తర్ డివిజన్ లోని గ్రామస్తులను రేషన్ ను బలవంతంగా తీసుకెళ్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ మావోయిస్టులకు సురక్షితమైన అడ్డా. దంతెవాడ, బీజాపూర్, బస్తర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా, కంకేర్ ఈ ఏడు జిల్లాల పరిధిలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉంటారు. వీరికి రేషన్ సప్లయ్ కోసం కొంతమంది కొరియర్స్ ద్వారా ఓ సిస్టమ్ ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా గ్రామాల్లో షాప్ లన్నీ మూసేస్తున్నారు. సమీపంలోని పట్టణాల్లోకి వెళ్తితే పోలీసులకు పట్టుబడుతామని కొరియర్స్ వెళ్లటం లేదు. దీంతో మావోయిస్టులు గ్రామస్తులను, ట్రైబల్స్ ను బెదిరించి వారి తిండి గుంజుకుంటున్నారని బస్తర్ డివిజన్ ఇన్స్ పెక్టర్ సుందర్ రాజ్ తెలిపారు. ప్రజలపై పట్ల మావోయిస్టులకు ఎలాంటి కన్ సర్న్ ఉందో తెలుసుకోవటానికి సంఘటనలే ఉదాహరణలన్నారు. రిమోట్ విలేజేస్ లో గ్రామస్తులను బెదిరించి రేషన్ లాక్కుంటున్నారన్న సమాచారం ఉంది. అలా జరగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. సాధారణంగా మార్చి నుంచి మే వరకు కావాల్సిన రేషన్ ను మావోయిస్టులు ముందే తెచ్చుకుంటారని కానీ ఈ సారి వారికి రేషన్ కొరత ఉందని పోలీసులు చెప్పారు. ఇది మావోయిస్టుల వార్ ఫేర్ స్ట్రాటేజీ పై ఎఫెక్ట్ చూపుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
మావోయిస్టులకు తిండి కష్టాలు
- దేశం
- April 19, 2020
లేటెస్ట్
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ క్యాబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!