తెలంగాణలో పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. సోమవారం (ఫిబ్రవరి 12) 12 మంది ఐపీఎస్ లను బదిలీ చేసిన కొన్ని గంటల్లోనే 110 మంది డీఎస్సీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
- కొత్త గూడెం డీఎస్పీగా రమణమూర్తి
- భూపాలపల్లి అడిషనల్ డిఎస్పీగా భుజంగరావు
- మాదాపూర్ అడిషనల్ డీసీపీగా జయరాం
- హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ బాలాదేవీపై బదిలీ వేటు
- సైబరాబాద్ ఎస్ వోటీ డీసీపీగా బాలాదేవి
- యాదాద్రి ఏసీపీగా రమేష్ కుమార్
- మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, పెద్దపల్లి ఏసీపీ ఎడ్డ మహేష్ పై బదిలీ వేటు
- నిజామాబాద్ టౌన్ ఏసీపీగా రాజా వెంకట్ రెడ్డి
- వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి పై బదిలీ వేటు ........