మెదక్
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు
ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పలు గ్రామాలు, పట్టణాల్లో తం
Read Moreమెదక్ జిల్లాలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
బతుకమ్మ దసరా సందర్భంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఉమ్మడి మెదక్జిల్లాలోని వివిధ విద్యా సంస్థల్లో ముందస్తు బతుకమ్మ వేడుకల
Read Moreబైరాన్ పల్లి గ్రామాన్ని వీర బైరాన్ పల్లిగా మార్చాలి : ఎంపీ చామల
ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామాన్ని వీర బైరన్పల్లిగా మార్చాలని
Read Moreపండక్కి పల్లెకు పోదాం.. చలో చలో
దసరా సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పిల్లలను ఇంటికి తీసుకెళ్లేం దుకు పేరెంట్స్ హాస్టళ్లకు వచ్చారు. ఉమ్మడి మెదక్ రీజియన్
Read Moreరెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవార
Read Moreసంగారెడ్డి జిల్లాలో చేతికి సంకెళ్లతో న్యాయవాదుల నిరసన
సంగారెడ్డి టౌన్, వెలుగు: బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్షా శిబిరాన్ని పోలీసులు భగ్నం చేయడానికి నిరసిస్తూ
Read Moreఅభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరగాలి.. తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి
గజ్వేల్/ములుగు, వెలుగు : అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్&z
Read Moreకారు బోల్తా.. చిన్నారి మృతి ..సంగారెడ్డి జిల్లాలో ప్రమాదం
పుల్కల్, వెలుగు: షిరిడి దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా కారు యాక్సిడెంట్ లో బాలిక మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఎస్ఐ విశ్వజన్ తెలిపిన
Read Moreమంజీర నీళ్లన్నీ గోదావరి పాలు!.. సింగూరు దిగువన ప్రాజెక్టులు లేక ఒడిసిపట్టలేని పరిస్థితి
సింగూరు దిగువన ప్రాజెక్టులు లేక ఒడిసిపట్టలేని పరిస్థితి 25 ఏళ్లలో 350 టీఎంసీలు దిగువకు విడుదల మెదక్, వెలుగు: జిల్లాలో సాగు నీటి నిల్వకు సరైన
Read Moreన్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలి : విష్ణువర్ధన్ రెడ్డి
సంగారెడ్డి టౌన్, వెలుగు: న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చేపట్టిన 48 గంటల
Read Moreఉగ్గేల్లి గ్రామంలో పర్యటించిన యూపీ ప్రజాప్రతినిధులు
జహీరాబాద్, వెలుగు: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ చెందిన ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు గురువారం మండలంలోని ఉగ్గేల్లి గ్రామంలో పర్యటించారు. గ్
Read Moreపోలీసులు అంకితభావంతో పని చేయాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
నిజాంపేట, వెలుగు:పోలీస్ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం నిజాంపేట పీఎస్ను సందర
Read Moreవిద్యార్థుల్లో ప్రతిభా సామర్థ్యాలను వెలికితీయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా సామర్థ్యాలను వెలికి తీసి వారిని ఉన్నతులుగా తీర్చదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని కలెక్టర్ రాహుల
Read More












