
మెదక్
మెదక్ జిల్లాలో చిరుత!..ఆందోళనలో ప్రజలు,రైతులు
పిల్లలతో సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు పొలాల వద్దకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు మెదక్, వెలుగు: జిల్లాలోని పలు
Read Moreమెదక్ జిల్లాలో ఘోరం.. రెండు బైక్లు ఢీ.. కిందపడిన ముగ్గురిపై నుంచి దూసుకెళ్లిన లారీ
మెదక్: మెదక్ జిల్లా చింతకుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గేటు వద్ద మెదక్ హైదరాబాద్ రోడ్డుపై ప్రమాదం జరిగింది.
Read Moreబెజ్జంకి మండలంలో అగ్రికల్చర్ కాలేజీ కోసం స్థల పరిశీలన
బెజ్జంకి, వెలుగు: మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు కోసం శుక్రవారం కలెక్టర్ మనుచౌదరి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి అలుగు వర్
Read Moreఓడినా, గెలిచినా ప్రజల కోసం పోరాడేది బీఆర్ఎస్సే : మాజీ మంత్రి హరీశ్రావు
సిద్దిపేట, వెలుగు : ఓడినా, గెలిచినా ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ
Read Moreతెలంగాణలో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ షురూ
మెదక్ జిల్లాలో అందుబాటులోకి తెచ్చిన ఎన్డీఎల్ఐ ప్రారంభించిన కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి ప్రత్యేకంగా10 కంప
Read Moreభూభారతితో పక్కాగా హద్దులు : కలెక్టర్ క్రాంతి
ఝరాసంగం/న్యాల్కల్, వెలుగు: భూభారతితో కమతాలకు పక్కాగా హద్దులు నిర్ణయిస్తారని కలెక్టర్క్రాంతి అన్నారు. శుక్రవారం ఆమె ఝరాసంగం, న్యాల్కల్, కోహీర్
Read Moreకేసీఆర్ పై అభిమానంతో వరంగల్ కు పాదయాత్ర
మెదక్, వెలుగు: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై ఉన్న అభిమానంతో ఓ పార్టీ కార్యకర్త ఈ నెల 27న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభక
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి
ములుగు, వెలుగు: వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతిచెందారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకు డు మృతి చెందిన ఘటన గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్మండ
Read Moreర్యాంప్ ప్రోగ్రామ్ పై అవగాహన పెంచుకోవాలి : డీఆర్డీవో శ్రీనివాసరావు
మెదక్, వెలుగు: మహిళా పారిశ్రామిక వేత్తలకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు నెలకొల్పడానికి వీ హబ్ ఏర్పాటు చేసిన ర్యాంపు ప్రోగ్రాంపై అవగాహన పెంపొ
Read Moreజూన్ 2 నుంచి భూభారతి అమలు : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: జూన్2 నుంచి క్షేత్ర స్థాయిలో భూభారతి అమలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో
Read Moreపహల్గాం ఉగ్రదాడితో దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర
రాహుల్.. విదేశాలకు వెళ్లినప్పుడే దేశంలో హింస 27 మంది చనిపోతే సోకాల్డ్ మేధావులు స్పందించరా? ఓవైసీ కుటుంబం వల్లే పాతబస్తీ అభివృద్ధి
Read Moreహవాలా డబ్బు అంటూ రూ.25 లక్షల దోపిడీ
నిందితుల్లో సైబరాబాద్ సీపీ ఎస్కార్ట్ ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ చేవెళ్ల, వెలుగు: ఈజీ మనీ కోసం ఓ ఏఆర్ కానిస్టేబుల్, మరో ఇద్దరితో కలిసి హవాలా డబ
Read Moreజాతీయ ఫుట్ బాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
మెదక్ టౌన్, వెలుగు: జాతీయ ఫుట్బాల్ పోటీలకు మెదక్ జిల్లా తరఫున శరత్చంద్ర, హసన్ ఎంపికయ్యారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మార్చి 14 నుంచి 16
Read More