మెదక్
రెండు బైక్ లు ఢీకొని యువకుడు మృతి ..మెదక్ జిల్లాలో ఘటన
మనోహరాబాద్, వెలుగు: మెదక్ జిల్లాలో రెండు బైక్ లు ఢీకొని యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ సుభాష్గౌడ్ తెలిపిన మేరకు.. మండలంలోని ముప్పిరెడ్డిపల్లి
Read Moreఏం వానరా నాయనా.. మెదక్ టౌన్లో దంచికొట్టిన వర్షం.. ఎటు చూసినా వరద నీళ్లే !
మెదక్: మెదక్ పట్టణంలో గురువారం ఉదయం వర్షం దంచికొట్టింది. టౌన్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగస్ట్ 27 నుంచి 29 దాకా కురిసిన భారీ వర్షాలు మెదక్ జిల్ల
Read Moreపోలీస్ సిబ్బందికి క్రీడలతో మేలు
మెదక్ టౌన్, వెలుగు: పోలీస్సిబ్బందికి క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు మానసికోల్లాసం కలుగుతాయని ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు అన్నారు. మెదక్లోని జిల్లా పోలీ
Read Moreగురుకుల డార్మెటరీ పాత బిల్డింగ్ కూల్చివేత ..కొత్త భవన నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు
రాయికోడ్/మునిపల్లి, వెలుగు: లింగంపల్లి బాలుర గురుకుల సొసైటీ డార్మెటరీ బిల్డింగ్ ఏడోతరగతి గది కుప్పకూలిన ఘటనలో ముగ్గురు స్టూడెం
Read Moreమెదక్ జిల్లా నర్సాపూర్ లో మహిళ, ఇద్దరు పిల్లలు మిస్సింగ్
నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మహిళ, ఇద్దరు పిల్లలు మిస్సింగ్ కేసు నమోదయింది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నారాయణప
Read Moreఆర్వీఎం హాస్పిటల్లో అరుదైన మోకాలి చికిత్స
ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మకపల్లిలోని ఆర్వీఎం హాస్టిటల్డాక్టర్లు మంచానికే పరిమితమైన వ్యక్తికి అరుదైన మోకాలి చికిత్స చేశారు.
Read Moreప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటా : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
చేర్యాల, వెలుగు: జనగామ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చేర్యాల, మద్దూర్, ధూల్మిట మం
Read Moreనానో టెక్నాలజీ రైతులకు వరం : డీఏవో దేవ్ కుమార్
రామాయంపేట, నిజాంపేట, వెలుగు: రైతులకు నానో టెక్నాలజీ వరంలాంటిదని డీఏవో దేవ్కుమార్అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని దామరచెరువు గ్రామ శివారులో శ్రీధ
Read Moreమెదక్ లో ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లలో జాప్యం
మెదక్ టౌన్, వెలుగు: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ల జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా హవేలీ ఘ
Read Moreమరో 150 స్కూళ్లలో ట్యాబ్ పాఠాలు.. మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో అమలు
మెదక్, వెలుగు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ట్యాబ్ ల ద్వారా పాఠాల బోధన సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో మరిన్ని స్కూళ్లకు విస్తరించాలన
Read Moreమెదక్ జిల్లాలో యూరియా కోసం రైతుల ఆందోళనలు
కౌడిపల్లి, శివ్వంపేట, నిజాంపేట, రామాయంపేట, సిద్దిపేట, కొహెడ, తూప్రాన్, నర్సాపూర్, వెలుగు : యూరియా దొరకడం లేదని సోమవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండల కే
Read Moreప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి : కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజా
Read Moreపల్లెల ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యం : మంత్రి దామోదర రాజనర్సింహ
టేక్మాల్, వెలుగు: పల్లెల ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతోందని మంత్రి దామోదర రాజనర్సింహ చ
Read More












