మెదక్

మెదక్ జిల్లా కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకిన కుటుంబం

మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.  ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా..భర్త ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉం

Read More

జిన్నారం మండలంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్

జిన్నారం, వెలుగు: మండలంలోని బొల్లారం పీఎస్ ​పరిధిలో పోలీసులు బైక్​దొంగల ముఠాను పట్టుకున్నారు. సీఐ రవీందర్​రెడ్డి కథనం ప్రకారం.. ఈ నెల 26న వాహన తనిఖీలో

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం:  పూజల హరికృష్ణ

సిద్దిపేట రూరల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ అన్నారు. శుక్రవారం సిద్దిపేట

Read More

  భూ భారతి సర్వర్ ప్రాబ్లంతో నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు

తహసీల్దార్​ ఆఫీస్ ముందు ప్రజల పడిగాపులు సిద్దిపేట రూరల్, వెలుగు: భూ భారతి సర్వర్ నిలిచిపోవడంతో భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన గ్రామాల ప్రజలు

Read More

మెదక్ జిల్లాలో వైభవంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిన్నారం, వెలుగు: బొల్లారం మున్సిపల్ పరిధిలో గల జగన్నాథుడి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రథయాత్ర కార్య

Read More

ఆకలితో అలమటిస్తున్న మూగజీవాలు..దొంతి గోశాలలో దుస్థితి..దాతల కోసం ఎదురుచుపులు

శివ్వంపేట, వెలుగు: గోశాల సంరక్షణ లేకపోవడంతో మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి పరిరక్షణ పట్టించుకునే వారు లేకపోవడంతో 70 మూగజీవాలు రోధిస్తున్నాయి.

Read More

వారం రోజుల్లో రూ.లక్ష జమ : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​టౌన్, పెద్దశంకరంపేట, వెలుగు: అర్హులందరికీ పక్కా ఇండ్లు నిర్మించాలన్నదే  ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్​ రాహుల్​రాజ్​అన్నారు. శుక్రవారం ఆయన పెద్

Read More

మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​, రామాయంపేట మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్​రావు హామీ ఇచ్చారు. శుక్రవారం మెదక్​కలెక్టరేట్​లో కలెక్టర్

Read More

నిరుపేదల సొంతింటి కల నెరవేరింది :  తూంకుంట నర్సారెడ్డి

సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: నిరుపేదల సొంతింటి కల నెరవేరిందని మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీస

Read More

ఆగస్ట్ లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిద్దిపేట, వెలుగు: నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఆగస్టు మొదటి వారంలో సీఎం ప్రారంభిస్తారని

Read More

పేదల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత : మంత్రి దామోదర రాజనర్సింహ

హుస్నాబాద్‌‌లో మెడికల్‌‌ పీజీ కాలేజీ ఏర్పాటు చేస్తాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హుస్నాబాద్‌‌లో పలు

Read More

మెదక్ జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజానికి ఉద్యమించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజానికి యువత ఉద్యమించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. గురువారం మెదక్ పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.  

Read More

సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావును కలిసిన జిన్నారం రైతులు

జిన్నారం, వెలుగు: రైతు మహాధర్నాతో ప్రభుత్వం దిగివచ్చి రైతు భరోసా నిధులను వేసిందని జిన్నారం రైతులు అన్నారు. గురువారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ

Read More