కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి పక్క రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 6,7 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని.. కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి మీ రాష్ట్రాలలో చేసుకోండని హీతవు పలికారు. కేంద్ర మంత్రులు తెలంగాణలోకి వొచ్చి మీటింగ్ లు పెడితే మీ కాడ ఏమి అభివృద్ధి జరిగిందో నిలదీయండని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఆకలి కేకలు లేవు..తెలంగాణ తప్ప దేశవ్యాప్తంగా 35 శాతం ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆరోపించారు. మోడీ పేద ప్రజల జేబులు కొడితే.. కేసీఆర్ పేద ప్రజల కడుపు నింపుతుండని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో రైతులు రైతు బంధు, రైతు భీమా అడుగుతున్నారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరన చేస్తున్న మోడీని కేసీఆర్ నిలదీసింది నిజం కాదా మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
కేంద్ర మంత్రులను నిలదీయాలె : మంత్రి జగదీష్ రెడ్డి
- తెలంగాణం
- February 27, 2023
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు