ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి

ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో మంత్రి జూపల్లి

వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం కాసేపు జిప్సీలో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. లేక్ వ్యూ పాయింట్ వద్దకు వెళ్లి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేశ్​తో కలిసి బైనాక్యులర్ తో చెరువులో ఉన్న పక్షులను వీక్షించారు. అంతకుముందు మావల పార్క్​లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మొక్కలు నాటారు.