పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలుచేస్తున్నామని, పార్లమెంట్ ఎన్నికలయ్యాక పూర్తిస్థాయిలో అమలుచేస్తామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంథని మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు 150 మంది కాంగ్రెస్లో చేరారు. వారికి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను చూసి ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారన్నారు.
ఎన్నికల తర్వాత గ్యారంటీలన్నింటినీ అమలుచేస్తాం : శ్రీధర్బాబు
- కరీంనగర్
- May 9, 2024
లేటెస్ట్
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- మే 21న రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
- భారత చట్టాలకు పూర్వం.. బ్రిటీష్ కాలంలో ఇవే ఉండేవి
- నాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ
- ఆర్మూర్ టౌన్ లో గవర్నమెంట్ కాలేజీలో చేరాలని ప్రచారం
- HBD Ntr: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఎన్టీఆర్కి అల్లు అర్జున్ శుభాకాంక్షలు
- ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..
- బ్రిడ్జి నిర్మించారు..రోడ్డు మరిచారు
- మెరిట్ ఆధారంగా వీసీలను నియమించాలి : మామిడాల ఇస్తారి
- బోధన్ మండలంలో మట్టి టిప్పర్ల పట్టివేత
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్