మహబూబ్ నగర్, వెలుగు: పాలమూరు జిల్లా ఉపాధి అవకాశాలకు అడ్డాగా మారిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్లో ఆదివారం ఉదయం మెగా జాబ్ మేళా నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ చీఫ్ గెస్ట్గా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేళాలో 62 కంపెనీలు పాల్గొన్నాయి. 5,286 మంది నిరుద్యోగులు హాజరు కాగా 2015 మందికి ఉద్యోగాలు దక్కాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ మేళా ద్వారా ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన జాబితా ఆఫీసర్లు సిద్ధం చేయాలని చెప్పారు. మేళాకు హాజరై ఉద్యోగాలు రాని వారి వివరాలతో మరో జాబితా రెడీ చేసి అందించాలని ఆదేశించారు. ఈ జాబితా ఆధారంగా వారికి నైపుణ్య శిక్షణ అందిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
పాలమూరులో మెగా జాబ్మేళా
- తెలంగాణం
- July 4, 2022
లేటెస్ట్
- Madras High Court : ఆ సంగీత త్రిమూర్తుల కంటే..ఇళయరాజా గొప్పవారేమి కాదు
- Ashleigh Gardner: ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్
- యూపీఎస్సీ టాపర్ అనన్య రెడ్డిని సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
- Telangana Kitchen : 10 నిమిషాల్లోనే మామిడికాయ పచ్చడిని ఇలా పెట్టొచ్చు..
- హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..
- Good Health : కూరగాయలను పసుపు నీళ్లతో కడిగి వాడుకోవాలి.. అలా చేస్తేనే ఆరోగ్యం
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- రీల్స్ చేస్తూ బిల్డింగ్ పై నుంచి కింద పడిన వ్యక్తి.. వీడియో వైరల్..
- వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా?
- ఇజ్రాయిల్కు ఇరాన్ వార్నింగ్.. మీరే అని తెలిస్తే ఊరుకోం
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్