అర్హులైన వారందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు

అర్హులైన వారందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు

అర్హులైనవారందరికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట డివిజన్ లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని మంత్రి పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డిసెంబర్ 5వ తేదీన బండ మైసమ్మ నగర్ లో లబ్ధిదారులకు ఇండ్లను పంచుతామన్నారు. డిసెంబర్ 8వ తేదీన సీసీ నగర్ కాలనీలో ఇండ్లను ఇస్తామన్నారు. ఎలాంటి వివాదం లేకుండా చూసుకోవాలని లబ్ధిదారులకు మంత్రి తలసాని సూచించారు. 

మరిన్ని వార్తల కోసం

పెట్రోల్ ధరలపై మహేష్ బాబు ఫొటోతో సజ్జనార్ ట్వీట్ 

నో డైలాగ్స్: సస్పెన్స్ తో వచ్చిన RRR టీజర్

స్టూడెంట్స్‌తో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా