స్టూడెంట్స్‌తో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

స్టూడెంట్స్‌తో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

ఏపీ చిత్తూరు జిల్లా నగరిలో కబడ్డీ ఆడారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. నగరి నియోజకవర్గ గ్రామీణ క్రీడా సంబురాల్లో భర్త సెల్వమణితో కలిసి పాల్గొన్నారామె. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా సంబురాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోని క్రీడా కారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు రోజా. తర్వాత కోర్టులోకి దిగి భర్త సెల్వమణితో కబడ్డీ ఆడారు.  రోజా కూతకు వెళ్లిన టైమ్ లో అభిమానులు, ప్లేయర్లు విజిల్స్, చప్పట్లతో ఎంకరేజ్ చేశారు.  రోజా కూత... సెల్వమణి ఆటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

మరిన్ని వార్తల కోసం

పెట్రోల్ ధరలపై మహేష్ బాబు ఫొటోతో సజ్జనార్ ట్వీట్ 

నో డైలాగ్స్: సస్పెన్స్ తో వచ్చిన RRR టీజర్