రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ తో పాటు ఇతర మందులు ఇప్పటి వరకు వంద శాతం పనిచేసినట్లు ఆధారాల్లేవన్నారు మంత్రి ఈటెల రాజేందర్. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఈటెల రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,06,949 మందికి ఫ్యాబిఫ్లూ… 24,408 మందికి రెమ్ డెసివిర్ ఇంజక్షన్ లు ఇచ్చామన్నారు. తాము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం మందులు వాడుతున్నామన్నారు. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ తో పాటు ఇతర మందులు కూడా ఈ నాటికి నూరు శాతం పనిచేసినట్టు ఆధారాలు లేవన్నారు. కరోనా నేపథ్యంలో కోట్ల సంఖ్యలో మందులు సమకూర్చుకున్నామన్నారు. మన రాష్ట్రంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 0.6 శాతం మాత్రమే డెత్ రేట్ ఉందన్నారు. కరోనా విషయంలో బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు కుప్పిగంతులు వేశాయన్నారు.
రాష్ట్రంలో 2,06,949 మందికి ఫ్యాబిఫ్లూ..24,408 మందికి రెమ్ డెసివిర్
- తెలంగాణం
- September 9, 2020
లేటెస్ట్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
- Nani: నాని ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఆ దర్శకుడితో సినిమా లేనట్టే?
- మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
- బైక్ ఆపలేదని వాహనదారునిపై లాఠీ విసిరిన కానిస్టేబుల్
- పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులుగా నీళ్లు
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం