మహిళల ఐపీఎల్ను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాదే ప్రారంభించాలని ఇండియా వన్డే టీమ్కెప్టెన్ మిథాలీ రాజ్ బీసీసీఐని కోరింది. ‘మహిళల ఐపీఎల్విషయంలో బీసీసీఐ సుదీర్ఘ కాలం వేచి చూడకూడదు. వచ్చే ఏడాదే లీగ్ప్రారంభించాలని కోరుతున్నా. నిబంధనల్లో చిన్న చిన్న మార్పులు చేసైనా చిన్నస్థాయి ఐపీఎల్ మొదలుపెట్టాలి. పురుషుల ఐపీఎల్లో తుది జట్టులో గరిష్టంగా నలుగురు ఫారిన్ప్లేయర్లకు అనుమతిస్తారు. మహిళల ఫస్ట్ఎడిషన్లో అవసరమైతే ఐదు లేదా ఆరుగురు విదేశీ క్రికెటర్లను ఆడించండి. డొమెస్టిక్ క్రికెట్లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేరని నేను ఒప్పుకుంటా. కానీ, ఇప్పుడున్న ఫ్రాంచైజీలే మహిళా జట్లను ఏర్పాటు చేయడం కీలకం. బీసీసీఐ ఇప్పటికే నాలుగు జట్లను ఏర్పాటు చేసినందున కనీసం ఐదు లేదా ఆరు జట్లతో ముందుకెళ్లాలి. ఈ విషయంలో మనం ఎల్లవెళ్లలా ఎదురు చూడకూడదు. ఏదో ఒక టైమ్లో లీగ్ఆరంభం కావాల్సిందే. ఆ తర్వాత ప్రతి ఏడాదీ జట్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లాలి. పురుషుల మాదిరిగా తుది జట్టులో ఫారిన్ప్లేయర్ల సంఖ్య నాలుగుకు తగ్గించాలి’ అని మిథాలీ అభిప్రాయపడింది. ఇక, టీ20 వరల్డ్కప్లో అదరగొట్టిన షెఫాలీ వర్మను వన్డే జట్టులోకి తీసుకోవాలని ఈ హైదరాబాదీ సూచించింది. వన్డేల్లో అవకాశం ఇవ్వకపోవడానికి ఆమె వయసు ప్రామాణికం కాకూడదు అని మిథాలీ అభిప్రాయపడింది.
వచ్చే ఏడాదే స్టార్ట్ చేయాలి..బీసీసీఐ ఆలస్యం చేయొద్దు
- ఆట
- March 27, 2020
లేటెస్ట్
- Summer Special : మామిడిపండ్లలో ఎన్ని రకాలో.. ఎన్ని రుచులో.. మిస్ కాకుండా తినండి..!
- దబిడి దిబిడే : బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న పాకిస్తాన్ సూపర్ నటి..
- AA పేరుతో అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతున్నారు: మంత్రి పొన్నం
- LSG vs MI: 24 లక్షల భారీ జరిమానా.. డేంజర్ జోన్లో హార్దిక్ పాండ్య
- అవినీతి నిరూపిస్తే పాలిటిక్స్ వదిలేస్త.. ఎమ్మెల్యే వివేక్ సవాల్
- పరిశ్రమలు తెచ్చి.. ఉద్యోగాలు కల్పిస్త: గడ్డం వంశీకృష్ణ
- కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి
- మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో డెబిట్ కార్డు,సర్వీస్ ఛార్జీల మోత
- Director Parusuram: ఫ్యామిలీ స్టార్ రిజల్ట్తో సంబంధం లేకుండా..ఊహించని హీరోను పట్టిన పరశురామ్!
- బీఆర్ఎస్, బీజేపీకి గుణపాఠం చెప్పాలి : ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Most Read News
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- మీ కోసం : మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో రూల్స్ మారాయి..
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- బీ అలర్ట్ : మే 4 వరకు తెలంగాణలో వడగాలులు