
మిజోరంలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు జరగగా.. ఎగ్జిట్ పోల్స్ రూలింగ్ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)కు.. ప్రతిపక్ష జోరమ్ పీపుల్స్ పార్టీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్లు వెల్లడించాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని వస్తుందని చెప్పడం లేదు. ఇక బీజేపీ కింగ్ మేకర్ కావొచ్చని చెబుతున్నాయి.
పీపుల్స్ పల్స్
ఎంఎన్ఎఫ్: 16-20
జడ్పీఎం: 10-14
కాంగ్రెస్ : 2-3
బీజేపీ: 6-10
జన్ కీ బాత్
ఎంఎన్ఎఫ్ : 10-14
జడ్ పీఎం:15-25
కాంగ్రెస్: 5-9
ఇతరులు : 0-2
ఇండియా టీవీ సీఎన్ ఎక్స్
ఎంఎన్ ఎఫ్: 14-18
జడ్ పీఎం: 12-16
కాంగ్రెస్ : 8-10
బీజేపీ: 0-2