ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో నెలకున్న గందరగోళంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 4 లక్షల 60 వేల మంది విద్యార్థులు రాస్తే.. రెండు లక్షల 36 వేల మంది ఫెయిల్ అయ్యారని అన్నారు. సర్కార్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాలు లేవన్నారు. స్మార్ట్ ఫోన్ లు, ట్యాబ్ లు లేక.. ఇంటర్ నెట్ లేక చదువులు సాగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఫెయిల్ అయ్యామని మానసికంగా బాధపడి చనిపోతున్నారని అన్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టనట్టు ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ స్పందించి విద్యార్థులకు న్యాయం చేయకుంటే. 10వేల మంది విద్యార్థులతో ఇంటర్ బోర్డు ముట్టడిస్తామని హెచ్చరించారు.
సర్కార్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాలు లేవ్
- తెలంగాణం
- December 24, 2021
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు