తెలంగాణలో వానాకాలంలో పండిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని కోరేందుకు ఢిల్లీకి వచ్చామన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కేంద్రం చెప్పిన 60 లక్షల టన్నుల టార్గెట్ ముగిసిందన్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు సెంటర్లు నడుస్తున్నాయని.. ఇకపై వచ్చే వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తదన్నారు. వానాకాలంల పండిన 60 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసి రాష్ట్రమే డబ్బులు ఇస్తుందన్నారు. ఒక వేళ కేంద్రం వీటిని తీసుకోకపోతే ఢిల్లీలో ఇండియా గేట్ ఎదురుగా పోస్తమన్నారు. కేంద్రం రైతులను అవమానిస్తుందన్నారు. ఇన్ని రోజులుగా ఢిల్లీలో కూర్చున్నా ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో మరోసారి ఆలోచించి క్లారిటీ ఇవ్వాలన్నారు. తెలంగానలో వానాకాలంలో పండిన మొత్తం వడ్లను కేంద్రం కొంటుందని.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పియూష్ గోయల్ మాటిచ్చారు.అయినా ఇంకా దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు.
తెలంగాణ రైతులను అవమానిస్తున్రు
- తెలంగాణం
- December 24, 2021
లేటెస్ట్
- IPL 2024: చరిత్ర సష్టించిన కేఎల్ రాహుల్.. ధోని ఆల్టైమ్ రికార్డు బ్రేక్
- మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పై తీర్పు రిజర్వ్
- నా కూతురిది లవ్ జిహాద్ హత్యే: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్
- మంగళగుట్ట ఆలయంలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
- ఎటపాకలో వైసీపీ ఎంపీటీసీ దారుణహత్య
- Kurchi Madathapetti Song: కుర్చీ మడత పెట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్తో యూట్యూబ్లో రగులుతున్న సూపర్ స్టార్మ్..
- రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్
- చైనాలో వాట్సాప్తోపాటు మరో యాప్ బ్యాన్.. ఎందుకంటే?
- ఏప్రిల్ 21న హనుమకొండలో సీఎం రేవంత్ సభ
- కామారెడ్డిని మరింత డెవలప్మెంట్ చేస్తాం : షబ్బీర్అలీ
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా