కిడ్నాప్‌ల గురించి డీకే అరుణకు ముందే ఎలా తెలుసు

కిడ్నాప్‌ల గురించి డీకే అరుణకు ముందే ఎలా తెలుసు

ఒక రాష్ట్ర మంత్రి హత్యకు కుట్ర చేయడం దారుణమన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కుట్రలోని పాత్ర దారులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో  ఎలా ఉన్నారని ప్రశ్నించారు. జితేందర్ రెడ్డికి వారికి సంబంధం ఏంటని అడిగారు. కిడ్నాప్‌ల గురించి మాజీ మంత్రి డీకే అరుణకు ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. సెక్షన్ 212 ప్రకారం నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారూ కూడా దోషులే అన్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై కేసులు పెట్టాలని డీజీపీ, సీపీలను కోరుతున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం..

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు

ఎయిర్ పోర్టులో యువతికి స్వీట్లు తినిపించిన పేరంట్స్