
నస్పూర్, వెలుగు: కాంగ్రెస్తోనే ప్రతి పేదల సొంతింటి కల సాకారమవుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని 18,21 వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం భూమి పూజలో పాల్గొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు మంజూరు చేయలే దని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తోందన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మాజీ ప్రజా ప్రతిని ధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.