న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం తన కేబినెట్ విస్తరణ చేపట్టారు. రాష్ట్రపతి భవన్లో 43 మందితో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. వారిలో 36 మంది కొత్త వాళ్లు కాగా, ఏడుగురు ఇప్పటికే కేబినెట్లో సహాయ మంత్రులుగా చేస్తున్నవాళ్లు ఉన్నారు. ఈ ఏడుగురికి కేంద్ర మంత్రులుగా ప్రమోట్ అయ్యారు. బుధవారం ప్రమాణం చేసిన వారిలో ఈ ఏడుగురితో పాటు మరో 8 మంది (మొత్తం 15 మంది) కేంద్ర కేబినెట్ మంత్రుల హోదాలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మిగిలిన 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
కేంద్ర మంత్రులు
1. జి. కిషన్ రెడ్డి
2. హర్దీప్ సింగ్ పూరి
3. పురుషోత్తం రూపాలా
4. అనురాగ్ సింగ్ ఠాకూర్
5. భూపేందర్ యాదవ్
6. కిరెన్ రిజిజు
7. నారాయణ్ రాణే
8. సర్బానంద సోనోవాల్
9. డాక్టర్ వీరేంద్ర కుమార్
10. జ్యోతిరాదిత్య సింధియా
11. రామ్చంద్ర ప్రసాద్ సింగ్
12. అశ్విని వైష్ణవ్
13. పశుపతినాథ్ పరాస్
14. రాజ్ కుమార్ సింగ్
15. పంకజ్ చౌదరి
కేంద్ర సహాయ మంత్రులు
అనుప్రియా సింగ్ పటేల్
మన్సుఖ్ మాండవీయ
డాక్టర్ సత్య పాల్ సింగ్
రాజీవ్ చంద్రశేఖర్
శోభా కరండ్లజే
భాను ప్రతాప్ సింగ్ వర్మ
దర్శన విక్రమ్ జర్దోష్
మీనాక్షి లేకి
అన్నపూర్ణ దేవి
ఎ. నారాయణస్వామి
కౌషల్ కిషోర్
అజయ్ భట్
బి. ఎల్. వర్మ
అజయ్ కుమార్
చౌహన్ దేవ్సిన్హ్
భగవంత్ కుభా
కపిల్ మోరేశ్వర్ పాటిల్
ప్రతిమా భౌమిక్
డాక్టర్ సుభాష్ సర్కార్
డాక్టర్ భగవత్ కిషన్ రావ్ కరాడ్
డాక్టర్ రాజ్కుమార్ రంజన్ సింగ్
డాక్టర్ భారతి ప్రవీణ పవార్
బిశ్వేశ్వర్ తుడు
శాంతను ఠాకూర్
డాక్టర్ ముంజపరా మహేంద్ర భాయ్
జాన్ బార్లా
డాక్టర్ ఎల్.మురుగన్
నిషిత్ ప్రమాణిక్