నీటికున్న ప్రాధాన్యతను గుర్తించి జల్ శక్తి అనే పేరిట కొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామన్నారు ప్రధాని మోడీ. దీనిద్వారా నీటి సమస్యలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోగలమని అభిప్రాయపడ్డారు. ప్రధానిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ..ప్రతి ఏటా దేశంలోని అనేక ప్రాంతాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయన్నారు. దేశంలో కేవలం 8 శాతం వర్షపు నీటిని మాత్రమే ఒడిసిపట్టగలుగుతున్నా నీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల అనంతరం చేసిన కేదార్ నాథ్ యాత్రను కొందరు రాజకీయం చేశారని మోడీ ఆరోపించారు.
నీళ్లు ఆదా చేద్దాం.. మన్ కీ బాత్ లో మోడీ పిలుపు
- దేశం
- June 30, 2019
లేటెస్ట్
- RCB vs CSK: ధోనీ, జడేజాలను నిలువరించాడు: యష్ దయాల్ బౌలింగ్కు రింకూ ఫిదా
- Jabardasth Pavitra: జబర్దస్త్ కమెడియన్కు కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నటి పవిత్ర
- ఆఫీసర్ రోల్స్ ఎంజాయ్ చేస్తా..జేసన్ షా ఇంట్రెస్టింగ్ జర్నీ
- ఢిల్లీలో ఆప్ జైల్ భరో మార్చ్.. BJP ఆఫీస్ ముందు నిరసన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- మూలికలతో మొదలైన హిమాలయ.. ఇప్పుడు ఇండియాలోనే పెద్ద మార్కెట్
- OTT Movies: ఓటీటీకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ మూవీస్.. అస్సలు మిస్ అవకండి!
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
- అత్తాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే వ్యక్తి మృతి
- తెలంగాణ కిచెన్..నాన్ వెజ్ నిల్వ పచ్చళ్లు..రొయ్యలు.. మామిడి..
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..