అపోజిషన్ పార్టీల నేతలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

అపోజిషన్ పార్టీల నేతలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్

కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ ఉభయసభల ఫ్లోర్ లీడర్లతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా నివారణ చర్యలు, దేశంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత అపోజిషన్ పార్టీల నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోడీ మాట్లాడారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీల నేతలతోనూ మాట్లాడనున్నారు.

For More News..

ఏపీలో మళ్లీ పెరుగుతున్న కేసులు

లాక్‌డౌన్ పోకముందే ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ఫేక్​ న్యూస్​ వైరల్ ​చేస్తే కేసు బుక్కే!