హైదరాబాద్, వెలుగు: రాయల్ ఎన్ఫీల్డ్ తెలుగు రాష్ట్రాల్లో మరింతగా విస్తరించేందుకు ప్లాన్స్ వేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉన్న 180 అవుట్లెట్లను 200 కు పెంచుతామని ప్రకటించింది. సుమారు 12 కొత్త అవుట్ లెట్లను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని వివరించింది. క్లాసిక్ 350 మోడల్ కొత్త వెర్షన్ను లాంచ్ చేసిన సందర్భంగా కంపెనీ మీడియాతో మాట్లాడింది. ఫ్రాంచైజీ మోడల్లో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్తో పాటు, ఖమ్మం, వరంగల్ వంటి సిటీల నుంచి కూడా కంపెనీ బైక్లకు మంచి డిమాండ్ ఉందని రాయల్ ఎన్ఫీల్డ్ పేర్కొంది.
తెలుగు రాష్టాల్లో మరిన్ని రాయల్ ఎన్ఫీల్డ్ అవుట్ లెట్లు
- బిజినెస్
- September 4, 2021
లేటెస్ట్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
- MI vs PBKS: ముంబై బ్యాటర్ల బౌండరీల మోత.. పంజాబ్ ఎదుట భారీ లక్ష్యం
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ