కొమరం భీం జిల్లా : తహసిల్దార్ ఆఫీసును ప్రభుత్వ స్కూల్ లోకి మారుస్తుండగా గ్రామస్ధులు అడ్డుకున్నారు. ఈ సంఘటన కొమరం భీం జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. చింతల మానేపల్లి తహసిల్దార్ ఆఫీస్ ను రవీంద్ర నగర్ ప్రభుత్వ పాఠశాలలోకి మార్చారు రెవెన్యూ అధికారులు. అయితే తహసీల్దారు కార్యాలయాన్ని రవింద్రనగర్ కు తరలిస్తున్న క్రమంలో సామాగ్రిని తరలిస్తున్న వ్యాన్ ను అడ్డుకున్నారు గ్రామస్థులు. భూ రికార్డులు.. పలు సమస్యలపై తమకు పాస్ బుక్కులు అందజేశాకే తహసిల్దార్ కార్యాలయాన్ని తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
సర్కార్ బడిలోకి తహసిల్దార్ కార్యాలయం.. అడ్డుకున్న గ్రామస్థులు
- తెలంగాణం
- October 6, 2020
లేటెస్ట్
- ఎండ వేడిమితో అస్వస్థతకు గురై వ్యక్తి మృతి
- పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు 15,637 మంది ఓటర్లు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్
- కేసీఆర్ సభ రోజే.. బీఆర్ఎస్కు బిగ్ షాక్
- మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్
- అంబానీ, ఆదానీ జేబులు నింపుతున్న మోదీ: జస్టిస్ చంద్ర కుమార్
- బెల్లంపల్లిలో వాకర్స్తో వంశీకృష్ణ
- లింగ వివక్షకు మరో రూపం పింక్ ట్యాక్స్ : బుర్ర మధుసూదన్ రెడ్డి
- వేములవాడలో కూలిన పురాతన చెట్టు
- కాకా చూపిన సేవామార్గంలో వంశీ నడుస్తడు : వివేక్ వెంకటస్వామి
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..