కరీంనగర్: మనలోని కళ దేశానికి, సమాజానికి మేలు చేసేలా ఉండాలన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఆదివారం కరీంనగర్ లో.. ఏబీవీపీ – తెలంగాణ రాష్ట్రీయ కళా మంచ్ ఆధ్వర్యంలో సింగిడి-2020 పేరుతో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కళా పోటీలను ప్రారంభించారు సంజయ్. కార్యక్రమంలో నటుడు సాయికుమార్ తో పాటు పలువురు ప్రాముఖులు పాల్గొన్నారు. విద్యార్ధుల్లో ఉన్న కళలను బయటకు తీసుకొచ్చేందుకే సింగిడి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు బండి సంజయ్.
సింగిడి-2020: రాష్ట్రస్థాయి కళా పోటీలను ప్రారంభించిన బండి సంజయ్
- తెలంగాణం
- February 24, 2020
లేటెస్ట్
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
- Nani: నాని ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఆ దర్శకుడితో సినిమా లేనట్టే?
- మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
- బైక్ ఆపలేదని వాహనదారునిపై లాఠీ విసిరిన కానిస్టేబుల్
- పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులుగా నీళ్లు
- పీసీసీ రేసులో ఉన్నది ఎవరు.?
- కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం