పీసీసీ నాయకత్వంపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాకపోవడం బాధ కలిగించిందన్నారు. ఏపీలో వార్డు మెంబర్ కూడా లేని దగ్గర కాంగ్రెస్ అభ్యర్థికి 6 వేల ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యే టికెట్లు పంచి, మంత్రి పదవులు పంచుతుంటే తనతో పనేంటి అంటూ రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్ పై కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి. రైతు నాయకుడిగా పనిచేసుకుంటూ పోతానన్నారు.
పీసీసీ నాయకత్వంపై కోమటిరెడ్డి మరోసారి అసహనం
- తెలంగాణం
- November 6, 2021
లేటెస్ట్
- పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్లో చేరికలు
- గ్రూప్ 2 రిజర్వేషన్ వేకెన్సీ డేటా రిలీజ్
- వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టివేత
- రాజమల్లు సేవలు చిరస్మరణీయం
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం..ముగ్గురు టెకీలు అరెస్ట్
- బీఆర్ఎస్కు సుంకరి మల్లేశ్గౌడ్ గుడ్ బై
- అవును మూడు మామిడి పండ్లు తిన్న: కేజ్రీవాల్
- స్కాట్లాండ్లో ట్రెక్కింగ్కు వెళ్లి.. తెలుగు స్టూడెంట్లు మృతి
- ఈవీఎం, వీవీ ప్యాట్ల తరలింపు
- సభను సక్సెస్ చేయాలి.. కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పిలుపు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి