కొడంగల్ అభివృద్ధిపై పవర్​ పాయింట్ ​ప్రజెంటేషన్​

కొడంగల్ అభివృద్ధిపై  పవర్​ పాయింట్ ​ప్రజెంటేషన్​

కొడంగల్​, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డి సొంత సెగ్మెంట్ కొడంగల్​మున్సిపల్​అభివృద్ధిపై మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ దాన కిశోర్ శనివారం పర్యటించి క్యాంప్​ ఆఫీసులో  పవర్​​పాయింట్ ​ప్రజెంటేషన్​ ఇచ్చారు. మున్సిపాలిటీలో చేపట్టే పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.  

మహిళ సం ఘాలతో సమావేశమై..  సంఘాల బలోపేతానికి సీఎం కృషి చేస్తున్నారని,ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధికి  నైపుణ్య అభివృద్ధి వర్సిటీ స్థాపనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్లు,  అడిషనల్ ​కలెక్టర్లు కడా ప్రత్యేకాధికారి పాల్గొన్నారు.