న్యూయార్క్: కాల్స్ చేసుకోవడం, ఎన్క్రిప్టెడ్ మెసేజ్లను పంపించుకోవడం వంటి కొత్త ఫీచర్లను ట్విట్టర్లో అందుబాటులోకి తెస్తామని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇందుకోసం ‘ట్విట్టర్ 2.0 ది ఎవ్రీథింగ్ యాప్’ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఇందులో ఎన్క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్లు (డీఎంలు), లాంగ్ఫార్మ్ ట్వీట్లు, పేమెంట్స్ వంటి సదుపాయాలు ఉంటాయని చెప్పారు. యూజర్లు తమ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మరో ట్విట్టర్ యూజర్కు వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చని.. ఇందుకు ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని మస్క్ ట్వీట్ చేశారు.
ఇక వాట్సప్ లాగే ట్విట్టర్ కాల్స్
- బిజినెస్
- May 11, 2023
లేటెస్ట్
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
- పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
- మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి
- కేసీఆర్ బీజేపీతో కుమ్మకైండు : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
- రాష్ట్రంలో బీజేపీకి సానుకూల పరిస్థితి ఉంది: కిషన్రెడ్డి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఫోన్ వాడొద్దని చెప్పినందుకు అన్నను గొడ్డలితో నరికి చంపిన 14ఏళ్ల బాలిక
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు