హైదరాబాద్, వెలుగు : అనుమతి లేకుండా బోర్డు ఏర్పాటు చేసినందుకు మై హోమ్ సంస్థకు జీహెచ్ఎంసీ అధికారులు రూ.5 వేల ఫైన్ వేశారు. ఈ మేరకు సెంట్రల్ ఎన్ఫోర్స్ మెంట్ సెల్ ఆన్ లైన్లో చలాన్ జనరేట్ చేసింది. టోలిచౌకిలోని మై హోమ్ భుజా మార్కెటింగ్ ఆఫీసుకు దారి అంటూ ఏర్పాటు చేసిన బోర్డుకు చలాన్ వేశారు. టోలిచౌకిలో అనుమతి లేకుండా హోర్డింగ్ ఏర్పాటు చేసిన లిమ్రా హోటల్ కు రూ.లక్ష, అమీర్ పేట మెట్రో ఫిల్లర్లకు పోస్టర్లు వేసిన జెన్యూన్ ఫెసిలిటీ సర్వీసెస్ కు రూ.8 వేల జరిమానా విధించారు. అయితే టీ స్టాల్స్ కి సైతం రూ.10 వేలకు పైగా ఫైన్లు వేస్తున్న జీహెచ్ఎంసీ.. మై హోమ్ సంస్థకు కేవలం రూ.5 వేలు ఫైన్ వేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
అనుమతి లేకుండా బోర్డు పెట్టినందుకు 5 వేల జరిమానా
- హైదరాబాద్
- September 27, 2022
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు