నల్లగొండ జిల్లా పెద్దఊర మండలం ఏనమీది తండాలో విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలో 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో తుది తీర్పు చెప్పింది జిల్లా మొదటి అదనపు సెషన్ కోర్టు. నిందితుడు రమావత్ హరీశ్ నాయక్, నిర్వాహకులు ఇద్దరిని దోషులుగా నిర్ధారించింది. A-1 రమావత్ నాయక్, A-2 నిర్వహకులు శ్రీనివాస్ రావుకు యావజ్జీవ శిక్ష విధించింది. పది వేల రూపాయల జరిమానా వేసింది. దోషులకు పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కల్పించింది. 2013లో ఐదో తరగతి చదువుతున్న బాలికలపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత కోర్టు తీర్పు చెప్పింది.
నల్లగొండ: 12 మంది బాలికలపై అత్యాచారం కేసులో తీర్పు
- క్రైమ్
- January 6, 2022
లేటెస్ట్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- AI టెక్నాలజీకి పెరుగుతున్న క్రేజ్..గూగుల్ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- MI vs PBKS: 14 పరుగులకే 4 వికెట్లు.. చేతులెత్తేస్తున్న పంజాబ్ బ్యాటర్లు
- ప్రభుత్వ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఈసీ..
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి