దేశం

ఫిఫ్త్ ఫేజ్‌లో ఓటేసిన ప్రముఖులు: అక్షయ్ కుమార్, జాన్వీ, మాయావతి, ఇంకా..

లోక్ సభ ఐదవ దశ ఎన్నికలు సోమవారం జరుతున్నాయి. ఈ  ఎన్నికల్లో 49 పార్లమెంట్ స్థానాలకు 695మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ స్టార్ట్ అయిన గంట

Read More

బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్

బెంగళూరులో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు పక్కా సమాచారం రావడంతో రైడ్ చేశారు. ఈ రైడ్ లో భారీగా  డ్రగ్స్‌, కోకైన్‌ ను పట్టుకున్నారు. వ

Read More

ఎలక్షన్లు అయ్యాక అవినీతిపరులను జైలుకు పంపిస్తం: మోదీ

జంషెడ్ పూర్(జార్ఖండ్)/పురూలియా(వెస్ట్ బెంగాల్): లోక్​ సభ ఎన్నికలు పూర్తయ్యాక అవినీతిపరులు అందరినీ జైలుకు పంపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు

Read More

ఓటేస్తే మెట్రోలో 10, రెస్టారెంట్లలో 20 పర్సెంట్ డిస్కౌంట్

ముంబై: లోక్ సభ ఐదో దశ ఎన్నికల్లో పోలింగ్  శాతం పెంచేందుకు ముంబైలో పలు వ్యాపార సంస్థలు ఓటర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటించాయి. లోక్ సభ ఎన్నికల ఐదో

Read More

ఎలక్షన్ డే అంటే హాలిడే కాదు: ఈసీ

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో 13 లోక్​సభ స్థానా లకు ఎన్నికల జరగనున్నాయి. గతంలో ముంబై, ఠానే, లక్నోలో ఓటిం గ్ పర్సంటేజీ చాలా తక్కువ నమోదు కావడంపై ఈసీ స్పందిం

Read More

భార్య, కొడుకు నన్ను టార్చర్ చేసి, ఇంట్లోంచి వెళ్లగొట్టిన్రు

రాజస్థాన్ మాజీ మంత్రి విశ్వేంద్ర సింగ్ కోర్టులో ఫిర్యాదు మెయింటనెన్స్​ కింద నెలకు రూ.5 లక్షలు ఇప్పించాలని వినతి జైపూర్ : భార్య, కొడుకు తనను

Read More

షూరిటీలతో బయటికొచ్చినోళ్లు గ్యారంటీలిస్తే నమ్మాలా?

ఇండియా కూటమి నేతలపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఫైర్ న్యూఢిల్లీ, వెలుగు: ఇండియా కూటమిలోని పలువురు నేతలు స్కాములతో జైలుకెళ్లి, బెయిల్ మీద షూరిటీలతో బయ

Read More

యూపీలో బీజేపీకి ఒక్క సీటే :​ రాహుల్​ గాంధీ

ముంగారి, ప్రయాగ్​రాజ్, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో ఈసారి బీజేపీకి దక్కేది కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమేనని కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ

Read More

దేశాన్ని విభజించాలని చూస్తున్నరు : అమిత్ షా

దాన్ని బీజేపీ ఎన్నటికీ ఒప్పుకోదు జౌన్‌పూర్ (యూపీ): దేశాన్ని సౌత్, నార్త్​గా విభజించాలని చూస్తున్నారని.. అందుకు బీజేపీ ఎన్నటికీ ఒప్పుకోదని

Read More

ఇండియా కూటమివి ఓటు బ్యాంకు రాజకీయాలు : నరేంద్ర మోదీ

మాకు ఆల్రెడీ 400 సీట్లున్నయ్.. రాజ్యాంగాన్ని మారుస్తామన్నది దుష్ప్రచారమే: మోదీ ఇండియా కూటమి నేతలకు దేశం కన్నా తమ పిల్లలే ముఖ్యం పటేల్ ఇంకొంతకాల

Read More

కోర్టు ముందుకు కవిత.. ఇవాళ ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్ లో ఉన్న కల్వకుంట్ల కవిత ను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయనున్నార

Read More

ఆప్ అంతమే బీజేపీ టార్గెట్​.. ఆపరేషన్​ ఝాడు చేపట్టింది : కేజ్రీవాల్

మా పార్టీ ఎదుగుతున్నదని మోదీకి భయం మొదలైంది  బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు  భవిష్యత్తులో పార్టీ అకౌంట్లను ఫ్

Read More

ఢిల్లీలో మంత్రి సీతక్క ఇంటింటి ప్రచారం

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో ఢిల్లీలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ నార్త

Read More