దేశం
చలో రాయ్బరేలీ .. ప్రచారానికి తరలిన తెలంగాణ నేతలు
హైదరాబాద్: తెలంగాణ నేతలంగా రాయబరేలీ బాట పట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్ బరేలీలో ప్రచారం చేయడానికి వెళ్లారు. నిన్న మంత్రి స
Read Moreచార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
చార్ ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చార్ ధామ్ యాత్ర కోసం భక్త
Read Moreఎందుకమ్మా అంత కక్కుర్తి : అకౌంట్ లో రూ.54 లక్షలు.. ప్రీలాన్స్ వర్క్ అంటూ మొత్తం పోగొట్టుకుంది
లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ అవుతున్నాకొద్దీ ఆన్లైన్ మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకో విధంగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయి. సైబర్ మ
Read Moreచిన్న విషయాలకే : కారు పార్కింగ్ విషయంలో గొడవ.. ఒకరిని కొట్టి చంపారు
సాధారణంగా పెద్ద పెద్ద సిటీల్లో అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు సాధారణ బస్తీల్లో కూడా పార్కింగ్ విషయంలో గొడవలు జరుగుతుంటాయి. ఇవి మనం చూస్తున్న
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. సీబీఐకి నోటీసులిచ్చిన హైకోర్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. కవిత్ బెయిల్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి నోటీసుల
Read Moreసుప్రీంకోర్టు కీలక తీర్పు: మనీలాండరింగ్ కేసులో అరెస్టులపై కండిషన్స్
మనీలాండరింగ్ కేసులో వ్యక్తుల అరెస్ట్ పై సుప్రీంకోర్టు గురువారు (మే16) కీలక తీర్పును ఇచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను అదుపులోకి
Read MoreGood Health: పొన్నగంటి... పోషకాల గని
ఆకు కూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. దీన్నే చెన్నగంటి కూర అని కూడా అంటారు. ఈ ఆకు కూర భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషక
Read Moreమోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
ప్రధాని మోదీపై విమర్శలు చేశారు శరద్ పవార్. మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదని విమర్శించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ
Read Moreసీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
సీఏఏపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరేం చేసినా దేశంలో సీఏఏ అమలుకాకుండా అడ్డుకోలేరన్నారు ప్రధాని. దేశంలో సీఏఏ అమలు చేసి తీరుతామన్నారు. ఇది మోద
Read Moreఅమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
బీజేపీ మళ్లీ గెలిస్తే SC,ST రిజర్వేషన్లు రద్దు చేస్తోందన్నారు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్. పీఎం మోడీకి సెప్టెంబర్ 17, 2025 నాటికి 75 ఏళ్లు న
Read Moreసౌత్ ఇండియా నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోయింది : జైరాం రమేశ్
మోదీకి ప్రజాజీవితంలో కొనసాగే అర్హత లేదు: జైరాం రమేశ్ రాంచీ: సౌత్ ఇండియా నుంచి బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని..మిగిలిన చోట్
Read Moreతమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చెన్నై - తిరుచ్చి జాతీయ రహదారిపై మధురాంతకంలో ఓ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్
Read Moreదేశాన్ని ప్రధాని మోదీ విభజిస్తున్నారు: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: అధికారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫ రెన్స్ (ఎన్సీ) ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా ఆరో పించారు. భవిష్యత్తుల
Read More












