దేశం

ఇది మాటలకందని విషాదం

     నాన్న చనిపోయినప్పటంత బాధ పడుతున్నా: రాహుల్     వయనాడ్ బాధితులకు అండగా ఉంటాం     ఇక్కడి ప్రజల

Read More

ఎస్బీఎం-జీలో మూడేండ్లలో తెలంగాణకు రూ.14 కోట్లు

కాంగ్రెస్ ఎంపీ రఘురామ రెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ, వెలుగు: స్వచ్ఛ్‌‌ భారత్ మిషన్– గ్రామీణ్ (ఎస్‌‌బీఎం

Read More

పార్లమెంట్ బిల్డింగ్​లో వాటర్​ లీకేజీ .. గ్లాస్ డోమ్ నుంచి లాబీలోకి నీళ్లు

న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ లాబీలో పైకప్పు నుంచి వాటర్ లీకేజీ అయింది. బుధవారం ఢిల్లీలో భారీ వర్షం పడిన నేపథ్యంలో పార్లమెంట్ బిల్డింగ్ గ్లాస

Read More

ఆరు నెలలైనా పసుపు బోర్డు పత్తా లేదు: కేఆర్ సురేశ్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్​లో పసుపు బోర్డు ప్రకటించి 6 నెలలైనా.. ఇప్పటి వరకు ఆ బోర్డు నిశానా(పత్తా) లేదని రాజ్య సభ సభ్యుడు కే

Read More

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు ఓకే

ఆ అధికారం రాష్ట్రాలకు ఉంటుందని వెల్లడి 6:1 మెజార్టీతో రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు  సీజేఐ సహా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా.. వ

Read More

రాహుల్‌‌ కుట్టిన చెప్పులకు రూ.10 లక్షల ఆఫర్

అమ్మేది లేదని తేల్చి చెప్పిన చెప్పులు కుట్టే వ్యక్తి రామ్ చెట్‌‌  సుల్తానాపూర్‌‌ (యూపీ): కాంగ్రెస్‌‌ అగ్రనే

Read More

ఢిల్లీలో 34 కోచింగ్ సెంటర్లపై సీలింగ్ చర్యలు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై కొరడా ఝుళిపించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.. ఢిల్లీలో అక్రమంగా నిర్వహిస్తున్న 34 కోచి

Read More

నీట్ పేపర్ లీక్ కేసులో.. 13మంది నిందితులతో CBI ఫస్ట్ ఛార్జ్‌షీట్

నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసులో సిబిఐ తన ఫస్ట్ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఆగస్టు 1న దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో 13 మంది నిందితులు ఉన్నారన

Read More

Video Viral: వామ్మో.. ఢిల్లీ మెట్రోలో చెప్పులతో కొట్టుకున్నారు

ఢిల్లీ మెట్రోలో ప్రయాణం టూరెస్ట్​ జర్నీగా మారిపోయింది.  రోజూ ఏదో ఒకరకంగా ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది.  అసభ్యకర ప్రవర్తన, కొట్లాట, తి

Read More

ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థులు చనిపోయిన కేసులో డ్రైవర్‌కు బెయిల్

ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్‍మెంట్‌లో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన కేసులో డ్రైవర్‌కు కోర్టు బెయిల్ మంజూరుచేసింది. జూలై 2

Read More

పేరుకే మహానగరాలు.. కాని మహిళలకు రెంట్​ హౌస్​ దొరకదు..

భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు  వంటి మహానగరాలు వేగంగా అభివృద్ది చెందుతున్నాయి.  పాలకులు కూడా అలా అభివృద్ది చేసేందుకే  ప్రణాళికలు రూ

Read More

హిమాచల్, ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్..చిక్కుకున్న 450 మంది కేదారినాథ్ యాత్రికులు

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. బుధవారం జూలై 31, 2024 అర్థరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని మ

Read More

ఇలాంటి సమయంలో దేశమంతా వయనాడ్‌కు అండగా నిలబడాలి : రాహుల్ గాంధీ

కేరళలోని వాయనాడ్‍లో పర్యటిస్తున్నారు LOP నేత రాహుల్ గాంధీ. ఆయనతోపాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొండచర

Read More