దేశం

Puri stampede: పూరిలో తొక్కిసలాట ఘటన..ఇద్దరు ఐఏఎస్ ,ఐపీఎస్లపై బదిలీవేటు

పూరి జగన్నాథ రథయాత్ర సందర్బంగా జరిగిన తొక్కిసలాటకు బాధ్యులైన ఇద్దరు అధికారులపై  వేటుపడింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న రాష్ట్రప్రభుత్వం.. పూరి

Read More

అది ఉగ్రవాదం కాదు.. చట్టబద్దమైన పోరాటం: మరోసారి భారత్‎పై విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిఫ్ మునీర్ మరోసారి భారత్‎పై విషం చిమ్మాడు. పాక్ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదాన్ని చట్టబద్దమైన పోరాటంగా ఆయన

Read More

ఉత్తరాఖండ్‎లో క్లౌడ్ బరస్ట్.. అర్ధాంతరంగా చార్‎ధామ్ యాత్ర వాయిదా

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‎ను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉత్తరకాశి జిల్లాలోని యమునోత్రి ఆల

Read More

వజీరిస్తాన్ దాడితో మాకు సంబంధమే లేదు: పాక్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్

న్యూఢిల్లీ: వజీరిస్తాన్ ఉగ్రదాడి దాడి వెనక భారత్ హస్తముందని పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. వజీరిస్తాన్ దాడితో మాకు ఎలాంటి సంబంధం

Read More

తెలంగాణ భవన్లో  పీవీ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. శనివారం భవన్ లోని అంబేద

Read More

ఢిల్లీలో మూడ్రోజులు లాల్ దర్వాజ బోనాలు.. ఎప్పటి నుంచి అంటే..!

జూన్​ 30  నుంచి ప్రారంభం.. స్పీకర్, మండలి చైర్మన్​కు ఆహ్వానం న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో మూడు రోజుల పాటు లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి

Read More

సీతక్కతో సెర్ప్ అదనపు సీఈవో భేటీ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి..!

హైదరాబాద్, వెలుగు:  మంత్రి సీతక్కను సెర్ప్  అడిషనల్  సీఈఓ కాత్యాయని దేవి కలిశారు. ఇటీవలే సెర్ప్  అడిషనల్  సీఈవోగా ఆమె నియమితు

Read More

పూరీ గుండిచా ఆలయం దగ్గర తొక్కిసలాట.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు

భువనేశ్వర్: పూరి జగన్నాథ్ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం (జూన్ 29) తెల్లవారుజూమన గుండిచా ఆలయం ఆలయం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గు

Read More

ఆపరేషన్ సిందూర్‎లో ధ్వంసమైన టెర్రర్ లాంచ్ ప్యాడ్ల రీబిల్డింగ్.. సహకరిస్తున్న పాక్ ఆర్మీ, ఐఎస్ఐ!

న్యూఢిల్లీ: ఆపరేషన్  సిందూర్‎లో ధ్వంసమైన టెర్రర్  లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్  మళ్లీ నిర్మిస్తోంది. నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని ద

Read More

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కర్నాటక తుమకూరు జిల్లాలో ఘటన  

బెంగళూరు: కర్నాటకలో ఒక మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. తుమకూరు జిల్లాలోని కడశెట్టిహళ్లీలో ఈ నెల 24న ఈ ఘటన జరిగింది. మృతుడిని శంకరమూర్తిగ

Read More

పూరీ రథయాత్రలో అపశ్రుతి 750 మంది భక్తులకు అస్వస్థత

పూరీ: ఒడిశాలోని పూరీ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకున్నది. శుక్రవారం మొదలైన యాత్ర జగన్నాథ ఆలయం నుంచి గుండిచా టెంపుల్ వరకు సాగింది. అయితే, మొదటి రోజ

Read More

ఇండియా, పాక్‎ను బెదిరించి యుద్ధం ఆపిన: మళ్లీ అదే పాట పాడిన ట్రంప్

వాషింగ్టన్: ఇండియా, పాకిస్తాన్ దేశాలను బెదిరించి, యుద్ధం ఆపానంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే పాట పాడారు. శుక్రవారం ఆయన వైట్ హౌస్&l

Read More

జాబ్ ఇప్పిస్తానని నాపై అత్యాచారం చేశాడు.. స్వామి ప్రదీప్తానందపై మహిళ ఫిర్యాదు

కోల్‌‌‌‌కతా: జాబ్ ఇప్పిస్తానని మభ్య పెట్టి పన్నెండేళ్లుగా తనపై పలుమార్లు అత్యాచారం చేస్తున్నాడంటూ పద్మశ్మీ అవార్డు గ్రహీత స్వామి ప

Read More