దేశం
పిల్లల్ని చంపిన హంతకుడ్ని గంటలోనే ఎన్కౌంటర్
యూపీలోని బదాయూలో డబుల్ మర్డర్ సంచలనం రేపింది. ఇద్దరు చిన్నారులను ఓ యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. మార్చి 19వ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో బదాయూలోన
Read Moreపార్లమెంటు ఎన్నికలు ... ఫస్ట్ ఫేస్ పోలింగ్ కు నోటిఫికేషన్ రిలీజ్
పార్లమెంటు ఎన్నికల ఫస్ట్ ఫేస్ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదలయింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ దివాకర్ సింగ్ పేరుతో గెజిట్ రిలీజ్ అయింది. దీ
Read Moreలోక్ సభ ఎన్నికలు.. ఇవాళే తొలి నోటిఫికేషన్
దేశంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ 2024 మార్చి 20వ తేదీన వెలువడనుంది. తొలి విడతలో భాగంగా ఇవాళ 22 రాష్ట్రాలు, కేంద్ర
Read Moreహిందూ మహాసముద్రంలో పైరసీని ఎదుర్కొంటాం :మోదీ
న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో పైరసీ, టెర్రరిజంపై పోరుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్ గురైన తమ
Read Moreఎన్డీఏ కూటమికి ఆర్ఎల్జేపీ గుడ్ బై
కేంద్ర మంత్రి పదవికి పశుపతి పరాస్ రిజైన్ న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల వేళ బిహార్లో ఎన్డీఏ కూటమికి షాక్ తగిలింది. బిహార్ లో ప్రాంతీయ పార్టీ
Read Moreనారీశక్తి.. అమ్మవారి స్వరూపం: ప్రధాని మోదీ
సేలం: కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. శక్తితో పెట్టుకున్నోళ్లను ఆ శక్త
Read Moreబూటకపు ఎన్కౌంటర్ కేసు.. మాజీ పోలీసుకు జైలు శిక్షబాంబే హైకోర్టు తీర్పు
ముంబై: బూటకపు ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీసు ప్రదీప్ శర్మ కు మంగళవారం బాంబే హైకోర్టు జీవిత ఖైదు విధించింది. శర్మ నిర్దోషన్న ట్రయల్ కోర్టు తీర్పును జస్ట
Read Moreబీజేపీలోకి శిబూ సోరెన్ పెద్ద కోడలు
రాంచీ: లోక్సభ ఎన్నికల ముందు జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్శిబూ సోరెన్ పెద్ద కోడలు, ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్
Read Moreప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ
అత్యంత పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ ఏరియాగా బెగుసరాయ్ ఐక్యూఎయిర్ నివేదికలో వెల్లడి పీఎం2.5 కాలుష్య
Read Moreలిక్కర్ కేసు విచారిస్తున్న జడ్జి నాగ్ పాల్ బదిలీ
ఢిల్లీ హైకోర్టు పరిధిలో 58 మంది జడ్జీలకు ట్రాన్స్ఫర్లు న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును విచారిస్తున
Read Moreసీఏఏపై స్టే ఇవ్వలేం .. కేంద్రానికి నోటీసులు జారీ
మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం విచారణ ఏప్రిల్ 9కు వాయిదా న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించాలన్న పిటిషనర్ల రి
Read Moreకాంగ్రెస్ లిస్ట్పై సస్పెన్స్.. ఖర్గే నేతృత్వంలో సీఈసీ భేటీ
రాష్ట్రంలో 6-7 సీట్లకు అభ్యర్థులపై క్లారిటీ! మిగతా స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికే వదిలేసిన నేతలు నేడో, రేపో జాబిత
Read More5 న్యాయాలు.. 25 గ్యారంటీలు..లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఫైనల్
సీడబ్ల్యూసీ భేటీలో విస్తృతంగా చర్చ యువ, నారీ, కిసాన్, శ్రామిక్, హిస్సేదారీ వర్గాలకు న్యాయం ఒక్కో వర్గానికి 5 చొప్పున గ్యారంటీలు
Read More












