దేశం
ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
ఈడీ నోటీసులపై మరోసారి హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అవరింద్ కేజ్రీవాల్. అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలని పిటిషన్ వేశారు. విచారణకు సహరించడానికి
Read Moreచైనాతో సరిహద్దు వ్యవహారంలో..మోదీ ఫెయిల్ : మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వ్యవహారంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. జాతీయ భద్రతను ఫణంగా పెడు
Read Moreఇండియా అధికారంలోకి వస్తే..సీఏఏపై నిషేధం
లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన డీఎంకే చీఫ్ శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇస్తమని వెల్లడి నీట్, కొత్త ఎ
Read Moreకేజ్రీవాల్ పిటిషన్ పై మీరేమంటరు?
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జ
Read Moreతండ్రి చేతుల్లో నుంచి జారి..మూడంతస్తుల పైనుంచి పడ్డ పసికందు
రాయ్పూర్ : చత్తీస్గఢ్ రాయ్పూర్లోని ఓ షాపింగ్&zwn
Read Moreబాబాయ్పై పోటీకి సై ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ : బిహార్లోని హాజీపూర్ లోక్సభ స్థానంలో రాష్ట్రీయ లోక్జనశక్తి పార్టీ(ఆర్ఎల్జేపీ) అధ్యక్షుడు, తన బాబాయ్ పశుపతి కుమార్ ప
Read Moreసద్గురుకు బ్రెయిన్ సర్జరీ .. నాలుగు వారాలుగా అస్వస్థత
న్యూఢిల్లీ : ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ఢిల్లీ అపోలో ఆసుపత్రి
Read Moreమూడోసారి అధికారంలోకి వస్తం.. మోదీ ధీమా
ఏప్రిల్ 1 తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతం: మోదీ రాజకీయాల్లో కొందరిని ఎప్పటికీ లాంచ్ చేయాల్సిందేనని రాహుల్కు చురక
Read Moreఈడీ కస్టడీలో కవిత దినచర్య..భగవద్గీత.. ధ్యానం
ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష ఉదయం, మధ్యాహ్నం కాసేపు ప్రశ్నించిన ఈడీ ఆఫీసర్లు మరోసారి కవితను
Read Moreఆటమ్ సోలార్ రూఫ్’కి ది గీఫ్ గ్లోబల్ అవార్డ్
పర్యావరణ పరిరక్షణలో విశాక ఇండస్ట్రీస్ ఎంపిక అవార్డ్ అందుకున్న విశాక ఇండస్ట్రీస్ బిజినెస్ హెడ్ సునీల్
Read Moreనీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా షెడ్యూల్ ఎప్పుడంటే?
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా నెలలో ఉన్న ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు వాయిదాలు పడుతున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో సాధారణ
Read Moreఆధార్ కార్డు అప్ డేట్ చేస్తున్నారా..?ఈ తప్పులు చేస్తే మూల్యం చెల్లించాల్సిందే
ఆధార్ కార్డు..అడ్రస్ ప్రూఫ్, బర్త్ ఫ్రూఫ్.. ఇలా ఇప్పుడు దేనికైనా కీలకమైన డాక్యుమెంట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలను అందుకునేందుకే కాకుండా ఆ
Read Moreబ్రిడ్జిపైనుంచి సముద్రంలో దూకిన మహిళ
ముంబైలో కొత్త నిర్మించిన అటల్ సేతుపై తొలి ఆత్మహత్యాయత్నం కేసు నమోదు అయింది. 43 యేళ్ల మహిళ.. కొత్త బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకింది. ఇంకా ఆమె ఆచూకీ
Read More












