దేశం
24 గంటల్లోగా పొన్ముడి విషయం తేల్చాల్సిందే
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన తీర్పును ధిక్కరిస్తున్నారని ఫైర్ అయింది. శుక్రవారం సా
Read Moreనేను ధైర్యంగానే ఉన్న.. టెన్షన్ పడొద్దు : కవిత
కవితను కలిసిన తల్లి శోభ, కేటీఆర్ చూసుకోగానే కొంత ఎమోషనల్ అయిన తల్లీబిడ్డలు త్వరలోనే బయటకు వస్తానని భరోసా ఈడీ కస్టడీలో ఐదో రోజు నేడు సుప్రీం
Read Moreకేజ్రీవాల్ టైమ్ అయిపోయింది: కేంద్రం
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశార
Read Moreనేడు పుష్పక్ కు మూడో ఫ్లైట్ టెస్ట్
స్వదేశీ స్పేస్ షటిల్ కు కర్నాటకలోని ఎయిర్ ఫీల్డ్ లో ప్రయోగాత్మక పరీక్ష రీయూజబుల్ లాంచ్ వెహి
Read Moreఅనుకూల వాతావరణం కల్పిస్తే చర్చలకు రెడీ
భద్రాచలం, వెలుగు : అనుకూలమైన వాతావరణం కల్పిస్తే సర్కార్తో చర్చలకు తాము సిద్ధమేనని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్&z
Read Moreవిద్వేషపు అసుర శక్తితో కాంగ్రెస్ పోరాడుతోంది : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ద్వేషంతో నిండిన అసుర (రాక్షస) శక్తితో కాంగ్రెస్ పోరాడుతోందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల ముంబైలో నిర్వహించిన భారత్ జోడో
Read Moreలిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టు వెనుక ఏం జరిగింది
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. గురువారం
Read Moreఈసీల నియామకంపై స్టే ఇవ్వలేం : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కొత్తగా తెచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పుడున్న దశలో ఈసీల నియామక
Read Moreచెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ
9 మందితో థర్డ్ లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ న్యూఢిల్లీ, వెలుగు: తొమ్మిది మంది అభ్యర్థులతో బీజేపీ మూడో జాబితా విడుదలైంది. తమిళనాడుక
Read Moreవాట్సప్ లో వికసిత్ భారత్ మెసేజ్లు ఆపండి : ఎలక్షన్ కమిషన్
కేంద్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశం న్యూఢిల్లీ: వాట్సప్ లో ‘వికసిత్ భారత్’ మెసేజ్ లు పంపడం వెంటనే ఆపాలంటూ కేంద్రాన్ని ఎలక్షన్ కమి
Read More14 నుంచి 6కు.. 70 ఏండ్లలో సగానికిపైగా తగ్గిన జాతీయ పార్టీలు
మొదటి లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్న పార్టీలు 53 ప్రస్తుత రాజకీయ పార్టీల సంఖ్య 2,500 ఏడు దశాబ
Read Moreబీజేపీకి మేఘా విరాళం 584 కోట్లు
బీఆర్ఎస్ కు 195 కోట్లు, డీఎంకేకు 85 కోట్లు డొనేట్ ఎలక్టోరల్ బాండ్ల డేటాలో వెల్లడి న్యూఢిల్లీ: హైదరాబ
Read Moreపీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్
Read More












