దేశం
హ్యాపీ జర్నీ : హోలీ పండక్కి.. 540 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. హోలీ పండుగ సందర్బంగా 540 అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పండుగకి ప్రయాణికుల
Read Moreఅక్కడ కొబ్బరికాయలతో హోలీ ఆడితే... కష్టాలు.. బాధలు తొలగిపోతాయి..
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగే హోలి వేడుకల్లో విభిన్న మైన ఆచారం ఉంది. హోలికాదహన్కార్యక్రమంలో కట్టెలకు బదులు కొబ్బరికాయలు ఉపయోగిస్తారు.  
Read Moreరంగుల పండుగ హోలీని ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసా?!
హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. &n
Read Moreబీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరగాలే : సోనియా గాంధీ
బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్
Read Moreమోదీకి బిగ్ షాక్.. వాట్సాప్ లో వికసిత్ భారత్ ప్రచారానికి బ్రేక్
బీజేపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న మోదీ వికసిత్ భారత్ ప్రచారాన్ని నిలిపి వేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆ
Read Moreమూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ ఛార్జులను ప్రకటించిన బీజేపీ..
లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తుంది. ప్రతిపక్ష పార్టీల కన్న ముందే ఎంపీ క్యాండిడేట్లను ప్రకటిస్తూ దూసుకెళ్తుంది. దేశ వ్య
Read Moreమా అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో ప్రచారం చేసుకోలేకపోతున్నాం : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం దారుణమని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వ్యవస్థల్ని చేతుల్లో పెట్టుకుని కాంగ్రెస్ ను &nbs
Read Moreజనం దగ్గర అప్పులే : 40 శాతం డబ్బు.. ఒక్క శాతం ధనవంతుల దగ్గరే ఉంది..
మరింత పెరిగిన ధనవంతుల సంపద వెల్లడించిన వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ న్యూఢిల్లీ: పదేళ్ల కిందట నరేంద్ర మోద
Read Moreసాంబార్ ఇడ్లీలో బల్లి.. 30 మంది స్టూడెంట్స్ ఆస్పత్రిపాలు...
స్కూల్ పిల్లలు తింటున్న సాంబార్ ఇడ్లిలో బల్లి పడిన ఘటన ముమాబిలోని ధారావిలో చోటు చేసుకుంది. ధారావిలోని కామరాజ్ మెమోరియల్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్
Read Moreఇండియాలో ఎప్పుడూ ఏడుపులేనా.. జనంలో సంతోషం లేదా..
హ్యాపీనెస్లో మళ్లీ ఫిన్లాండ్ టాప్ 126వ స్థానంలోనే భారత్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ -
Read Moreమహారాష్ట్రలో వరసగా రెండు భూకంపాలు..
మహారాష్ట్రలోని హింగోలి నగరంలో రెండుసార్లు భూమి కంపించింది. గురువారం ఉదయం 6 గంటల 8 నిమిషాల ప్రాంతంలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ మీద 4.5 గా నమోదయ్య
Read Moreఏం ప్లాన్ తల్లీ : ఫారిన్ ట్రిప్ కోసం కిడ్నాప్ డ్రామా ఆడిన కూతురు
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 21 ఏళ్ల యువతి ఫారిన్ ట్రిప్ కోసం కిడ్నాప్ డ్రామా ఆడి తన తండ్రి నుంచి ఏకంగా రూ.30 లక్షలు డిమాండ
Read Moreఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన బిల్డింగ్ లోని ఒక భాగం
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. కబీర్ నగర్ లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లోని ఒక భాగం కుప్పకూలింది. ప్రమాద సమయంలో బిల్డింగ్ లో ముగ
Read More












