దేశం
ఢిల్లీలో జరిగిన వేడుకల్లో పంచెకట్టులో కనిపించిన మోదీ..
సంక్రాంతి పండుగ.. ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’ జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల
Read Moreబీజేపీ, ఆరెస్సెస్ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే : రాహుల్
మణిపూర్కు మోదీ రాకపోవడం సిగ్గుచేటు ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకు పట్టదా? ఈ రాష్ట్రం.. భారత్లో భాగం కాదని బీజేపీ, ఆర్&zw
Read Moreభోగి మంటల్లో పేలుడు.. ఫ్యామిలీ సేఫ్
అమృత్సర్కు సమీపంలోని ఒక గ్రామంలో లోహ్రీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక కుటుంబం సంబురాలు చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవ
Read Moreభారత్ జోడో న్యాయ్ యాత్ర.. కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చిస్తాం.. రాహుల్ హామీ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి జనవరి 14న మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు. మణిపూర్ నుంచి ముం
Read Moreఏంటండీ ఇది.. వాళ్లు స్టూడెంట్స్.. చదువుకోనివ్వండి.. పాఠశాల విద్యార్థుల దోపిడి
కర్ణాటకలోని కలబుర్గిలోని మౌలానా ఆజాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల దోపిడీకి సంబంధించిన ఓ బాధాకరమైన సందర్భం చోటుచేసుకుంది. విద్యార్థులు పాఠశాల మరుగుదొ
Read Moreఅందుకే ఠాక్రే సర్కార్ను కూల్చేశాం: సీఎం షిండే
ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే.. సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రను 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు..అందుకే ఠాక్రే ప్రభుత్వాన్ని కూల
Read Moreరోడ్డుపై అసభ్యకరమైన స్టంట్.. చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ ఫైర్
ముంబైకి చెందిన ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. నిత్యం రద్దీగా ఉండే ముంబై వీధుల్లో ఒక జంట అసాధారణమైన స్కూటర్ రైడ్కు సంబంధించిన ఈ వీడియోలో.. బాంద
Read Moreసంప్రదాయ సౌత్ ఇండియన్ లుంగీలో మోదీ.. వీడియో వైరల్
ఢిల్లీలోని రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ భారత సంప్రదాయమైన లుంగీ కట్టుకుని క
Read Moreమాటిస్తున్నా..ప్రశాంతమైన మణిపూర్ను తిరిగిచ్చేస్తాం: రాహుల్ గాంధీ
దేశ ప్రజలను ఏకం చేయడానికే భారత్ న్యాయ్ యాత్ర చేపడుతున్నామని రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ లో న్యాయ్ యాత్రను ప్రారంభించారు రాహుల్. ఈ సందర్భంగా మా
Read Moreఇండోర్-అయోధ్య మధ్య ప్రత్యేక రైలు.. ఫిబ్రవరి 10 నుంచి షురూ
ఫిబ్రవరి 10 నుంచి ఇండోర్ - అయోధ్య మధ్య పశ్చిమ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇండోర్ కాకుండా, పశ్చిమ రైల్వేలోని మరో ఏడు నగరాల నుండి అయోధ్య, చుట్టుపక
Read Moreఎన్నికలొస్తున్నయ్ కాబట్టే.. మోడీ రామజపం చేస్తున్నారు:మల్లికార్జున్ ఖర్గే
మణిపూర్ ను కాంగ్రెస్ ప్రధానులంతా సందర్శించారని.. కానీ, ప్రధాని మోడీ మణిపూర్ ను ఎందుకు సందర్శించలేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ఇప్
Read Moreవేలాది గాలిపటాలతో శ్రీరాముడి చిత్రం.. దారాలతో అయోధ్య ఆలయం
ఇండోర్ లోని గాంధీ హాల్ ప్రాంగణంలో 6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేలాది గాలిపటాలతో శ్రీరాముడి చిత్రాన్ని రూపొందించారు. అంతే కాదు దారాలతో అయోధ్య ఆలయాన
Read Moreమణిపూర్లో ప్రారంభమైన భారత్ న్యాయ్ యాత్ర
మణిపూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమయ్యింది. AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ జెండా ఊపి యాత్రను
Read More












