దేశం
బెంగళూరు.. కాంక్రీట్ జంగిల్.. 50 ఏండ్లలో భారీగా పెరిగిన నిర్మాణాలు
పెద్ద సంఖ్యలో చెట్లు నరికేసి అభివృద్ధి పనులు అడుగంటిన భూగర్భ జలాలు డెడ్ స్టోరేజీకి చెరువులు, రిజర్వాయర్లు.. 1055% పెరిగిన కాంక్రీట్ కన్స్ట్రక్
Read Moreమేఘా కొన్న ఎలక్టోరల్ బాండ్లు రూ.966 కోట్లు
దేశంలోనే రెండో స్థానం ఎన్క్యాష్మెంట్లో రూ.6060.50 కోట్లతో బీజేపీ మొదటి స్థానం రూ.1609.50 కోట్లతో టీఎంసీ సెకండ్ ప్లేస్ రూ.1421.90 కోట్లతో థ
Read Moreగుడ్ న్యూస్: తగ్గిన పెట్రోల్,డీజిల్ ధరలు.. లీటర్కు 2రూపాయలు తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. ఇంధన ధరలను లీటర్ డీజిల్, పెట్రోల్ పై రెండు రూపాయలను తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి
Read Moreభోజనం చేసిన దాబాలో జవాన్లపై 35 మంది మూకుమ్మడి దాడి
దాబా నిర్వాహకుల దాడిలో 16 మంది జవాన్లు, ఓ మేజర్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడిన ఘటన పంజాబ్ లోని రోపార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన మార్చి 11 సోమవారం జరగగా
Read Moreలిఫ్ట్లో కాలు ఇరుక్కొని రెండున్నర గంటలు అలాగే
ఎక్కువ అంతస్తులు ఉన్న బిల్డింగులకు సులభంగా చేరుకోవడానికి లిఫ్టులు ఏర్పాటు చేస్తుంటారు. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెస్ట్ బెంగాల్ లోని కలకత్తాలో ఈ
Read Moreసీఏఏ ముస్లీం వ్యతిరేకం కాదు, వెనక్కి తీసుకోం: అమిత్ షా
కేంద్ర ప్రభుత్వం ఇటీవల సీఏఏ అమలు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముస్లిం వ్
Read Moreరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... హోలీ పండుగకు 18 స్పెషల్ ట్రైన్స్
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. హోలీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు పల
Read Moreపశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం అయింది. తీవ్రరక్త స్రావం కావడంతో టీఎంసీ కార్యకర్తలు కోల్ కతాలోని ఎస్ ఎస్ కేఎం ఆస్ప
Read Moreఈ కుక్కలు పెంచుకుంటామంటే కుదరదు 23 జాతుల కుక్కలు నిషేధించిన కేంద్రం
దేశంలో పలుచోట్ల కుక్కల దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకరం అని భావించే కుక్క జాతులపై నిషేధం విధి
Read Moreకొత్త ఎలక్షన్ కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు?
వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందుకు బ్యూరోక్రాట్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధులను ఎన్నికల కమిషనర్లుగా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇ
Read Moreఇండియన్ టాయిలెట్ .. వెస్ట్రన్ టాయిలెట్.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా
నాగరీకరణలో భాగంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధిలో ఊపందుకున్నాయి. ఇందులో భాగంగానే ఒకప్పుడు టాయిలెట్లు లేని ఊళ్లలో వెస్ట్రన్ టాయిలెట్ల వాడకం పెరిగింది. పట
Read Moreరాజ్యసభ ఎంపీగా సుధామూర్తి ప్రమాణస్వీకారం
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి ఆరోజు (మార్చి 14)న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్య
Read Moreహోలీ పండుగరోజు ఎవరిపై రంగులు జల్లాలో తెలుసా... ఎక్కడ ఎలా జరుపుకుంటారంటే...
హోలీ అంటే ఏడాదికి ఒకసారి వచ్చే హిందూ పండగ. ఈరోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. అయితే హోలీ పండుగ ఎవరిపై రంగులు జల్లాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి
Read More












