దేశం

పెళ్లికి వెళ్లొస్తుండగా భారీ రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖగారియా జిల్లాలోని పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఎస్‌యూవీ కారు, ట్రాక్టర్ ఢీకొట్టి

Read More

ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్  మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు.  ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు సంబంధిం

Read More

రైలు ప్రమాదం..పట్టాలు తప్పిన సబర్మతి-ఆగ్రా సూపర్ ఫాస్ట్

రాజస్థాన్‌లో రైలు ప్రమాదం జరిగింది.  అజ్మీర్‌లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో సూపర్ ఫాస్ట్ రైలు నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. &

Read More

కూటమికి బాధ్యుడు రాహుల్​ గాంధీనే : ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ

ప్రతిపక్షాల నిరాశ ఆయన మాటల్లో స్పష్టం 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత  కూటమిలోని పార్టీలు గల్లంతే కోల్​కతా: ప్రతిపక్ష ఇండియా కూటమికి బాధ

Read More

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్ లో ఘోర ప్రమాదం జరిగింది.  నిర్మాణంలో ఉన్న ఓ 5 అంతస్తుల భవనం ప్రమాదవశాత్తు కుప్పకూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురికి తీవ్ర గా

Read More

ఐదేండ్ల రోడ్ మ్యాప్ రెడీ చేయండి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ సర్కార్ అధికారంలో వస్తుందన్న ధీమాలో ప్రధాని మోదీ ఉన్నారు. పవర్​లోకి వచ్చిన తర్వాత రానున్న ఐదేండ్లలో చేపట్టే అభివృద్

Read More

కేజ్రీవాల్​కు తొమ్మిదోసారి ఈడీ సమన్లు .. నేడు ఆఫీస్​కు రావాలని ఆదేశం

21న లిక్కర్ స్కామ్​లో విచారణకు హాజరుకావాలన్న అధికారులు ఖండించిన ఆప్ లీడర్లు న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు ఎన్​ఫోర్స్​మెంట్

Read More

దయనీయ స్థితిలో కాంగ్రెస్ : శివరాజ్​సింగ్ చౌహాన్ 

అందుకే సోనియా రాజ్యసభకు వెళ్లారు ఎప్పుడు ఏం చేయాలో తెలియని కెప్టెన్ రాహుల్ అని విమర్శ భోపాల్: కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా దయనీయ

Read More

జూన్ 4న కాదు జూన్ 2 .. ఓట్ల లెక్కింపు తేదీని మార్చిన ఈసీ

 అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీని మార్చిన ఈసీ న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక

Read More

ఎకో ఫ్రెండ్లీగా ఎన్నికలు

న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు శనివారం షెడ్యూల్​విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈసారి ఎన్నికలను ఎకోఫ్రెండ్లీగా నిర్వహించేందుకు ఎలక్షన్​​ కమిషన

Read More

గుజరాత్ వర్సిటీలో విదేశీ విద్యార్థులపై దాడి

హాస్టల్ ప్రాంగణంలో నమాజ్ చేయొద్దంటూ అటాక్ హాస్టల్ రూమ్స్, బైక్స్ ధ్వంసం  ఇద్దరు విద్యార్థులకు గాయాలు  25 మందిపై కేసు.. ఇద్దరు అరెస్

Read More

ఈవీఎంలలో రాజు ప్రాణం .. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శ

ముంబై: రాజు ప్రాణం ఎలక్ట్రానిక్  ఓటింగ్  మెషీన్లలో(ఈవీఎం) దాగి ఉందని ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్  నేత రాహుల్ గాంధీ పరోక్షంగా విమర్

Read More

మహదేవ్‌‌ బెట్టింగ్‌‌ యాప్‌‌ కేసు.. భూపేశ్​ బాఘెల్‌‌పై ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌

మహాదేవ్‌‌ బెట్టింగ్‌‌ యాప్‌‌ మనీలాండరింగ్‌‌ కేసులో ఈడీ రిపోర్ట్ ప్రకారం ఎకనామిక్‌‌ అఫెన్సెన్స్‌

Read More