దేశం

Pakistan Halloween Rave : అడ్డంగా దొరికారు: కరాచీలో రేవ్ పార్టీ..స్కూల్ స్టూడెంట్స్ అరెస్ట్..

ఓ పక్క ఆ దేశంలో దరిద్రం తాండవిస్తోంది..సగం జనాభాకు తిండి దొరకడంలేదు..ఆర్థికసంక్షోభంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా ఉంది.. ఇలాంటి సందర్భంలో  రేవ్ పార

Read More

ప్రేమ కోసం వచ్చింది.. జైలులో పడింది.. అయినా అతనంటే పిచ్చి అంట..

ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడానికి బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళ అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ సరిహద్దు దాటి అసోంలోని  ఉత్తర త్రిప

Read More

మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్ 

మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్  రేపటిలోగా అడిగిన సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మ

Read More

మిస్టరీ ఏంటీ : పిల్లలతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య

అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబం.. వ్యాపారంలో బాగానే లాభాలు వస్తున్నాయి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఆ వ్యాపారి ఆనందంగా నే ఉన్నాడు. కొంతమందిక

Read More

అప్పు కట్టాలి.. నా కొడుకును కొనుక్కోండి.. నడిరోడ్డుపై ఓ తండ్రి బేరం

ఉత్తరప్రదేశ్‌లో హృదయవిదాకరమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పేగుల్ని మెలిపెట్టే ఘటన ఇది. డెలవప్ మెంటు జరుగుతున్న గొప్ప కంట్రీ అని చెప్పుకుంటున్

Read More

Diwali Special : లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే దీపావళి రోజున ఇలా చేయండి..

దీపావళికి పండుగ ఎలా  చేసుకోవాలా.. ఆరోజు ఏం చేయాలా .. ఆ రోజు ఎలా గడపాలో  దాదాపు   జనాలు  ప్లాన్ రడీ చేసుకున్నారు. అయితే ఏ రకంగా సంబ

Read More

ఢిల్లీలో ఉల్లి గడ్డ మంటలు : కిలో 70 రూపాయలు

దేశ రాజధాని, చుట్టుపక్కల ప్రాంతాలలో ఉల్లి ధర కిలోకు రూ.70కి చేరుకుంది. రాబోయే రోజుల్లో ఈ ధర కిలోకు రూ.100కి చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్ర

Read More

కొత్త రూల్ : విమానాల్లో.. విదేశాలకు స్వీట్స్ తీసుకెళ్లకుండా నిషేధం

మీరు విదేశాలు వెళుతున్నారా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ ఇలాంటి దేశాలకు వెళుతున్నారా.. అయితే ఓకే.. కాకపోతే ఒకే ఒక్కటి గుర్తుంచుకోండి.. గతంలో మ

Read More

Good Health : షుగర్ ఉన్నోళ్లు కూడా ఈ చిప్స్ హ్యాపీగా తినొచ్చు..

చల్ల చల్లని వెదర్ కి క్రిస్పీ శ్నాక్స్ ని మించిన కాంబినేషన్ ఇంకోటి లేదు. ఆ శ్నాక్స్ ఒంటికి కూడా మేలు చేసేవి అయితే మరీ మంచిది. అలా నోటికి రుచిని.. శరీర

Read More

ఎన్నికల పోలింగ్ సమయం 11 గంటలు.. ఇండియాలోనే ఫస్ట్ టైం

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.  రాజస్థాన్‌లో పోలింగ్‌ సమయాన్ని  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్ణయించింది.

Read More

250 పాయింట్లు దాటిన గాలి నాణ్యత సూచీ.. ఢిల్లీలో దిగజారుతున్న పరిస్థితులు

దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింత దిగజారుతోంది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 286 పాయింట్ల వద్ద 'పూర్' కేటగిరీలో ఉన్నట్టు&n

Read More

దేశ ప్రజలకు మోదీ.. ' వాల్మికీ జయంతి' శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'వాల్మీకి జయంతి' సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సమానత్వం, సామరస్యంతో పాతుకుపోయిన ఆయన విలువైన ఆ

Read More

రూ.20 కోట్లు చెల్లించకపోతే కాల్చివేస్తాం.. ముఖేష్ అంబానీకి బెదిరింపు మెయిల్

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి అక్టోబర్ 27న బెదిరింపు మెయిల్ వచ్చింది. రూ.20 కోట్లు చెల్లించకపోతే కాల్చివేస్తామని ఆగంతకులు ఈ మెయిలో హెచ్

Read More