దేశం
దైవ దర్శనానికి వెళ్లిన భక్తులకు అస్వస్థత.. ఒకరి మృతి
బెంగళూరు : దైవ దర్శనానికి వెళ్లొచ్చిన భక్తులు మరుసటి రోజు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 70 మంది
Read Moreదేశంలో మళ్లీ మోదీయే..మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
ముంబై : దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయమే లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. 2024 లోక్సభ ఎన్ని
Read Moreమిమిక్రీ నా ప్రాథమిక హక్కు : ఎంపీ కళ్యాణ్ బెనర్జీ
కోల్కతా: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. కేంద
Read Moreతెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా?
ఇయ్యాల ఢిల్లీకి తమిళిసై అమిత్ షాతో భేటీ కానున్న గవర్నర్ లోక్సభ ఎన్నికల్లో పోటీగురించి చర్చించే చాన్స్ హైకమాండ్ గ్రీన్ స
Read Moreగ్వాలియర్ కోట ముందు తబలా ప్రదర్శనతో గిన్నిస్ రికార్డు
రాజస్థాన్లోని గ్వాలియర్ కోట ముందు 1500 మంది తబలా వాయిద్యకారులు గిన్నిస్ రికార్డు సృష్టించారు. తాన్సేన్ మహోత్సవంలో భాగంగా దేశం నలుమూలల నుంచి వచ్చిన వ
Read Moreకాంగ్రెస్ నేత తుమ్మర్పై ..నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్
గాంధీనగర్ : ప్రధానిపై అనుచిత కామెంట్ల నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ విర్జీ తుమ్మర్పై నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్(వారెంట్&zw
Read Moreఫ్రాన్స్ నుంచి బయలుదేరిన భారతీయులు
ముంబై : ఫ్రాన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న 276 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం ముంబైకి చేరుకోనుంది. తెల్లవారుజామున ఒంటి గ
Read More63కు చేరిన కరోనా జేఎన్.1 కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు మొత్తం 63 జేఎన్&zwnj
Read Moreజమ్మూకు ఆర్మీ చీఫ్ కొనసాగుతున్న యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్
జమ్మూ : ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే సోమవారం జమ్మూకాశ్మీర్ వెళ్లారు. మొదట జమ్మూకు చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి రాజౌరీ–పూంచ్ సెక్టార్ కు వె
Read Moreఆసక్తి లేదని నేనే వద్దన్న..ప్రధాని అభ్యర్థిత్వంపై నితీశ్ కుమార్ కామెంట్
పాట్నా : ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ప్రతిపాదించడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీ
Read Moreపోటెత్తిన టూరిస్టులు .. సిమ్లాకు మూడు రోజుల్లో 60 వేల వెహికల్స్
సిమ్లా : వరుస సెలవులతో హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాకు టూరిస్టులు పోటెత్తారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో హిల్ స్ట
Read Moreసైన్ బోర్డ్స్ లో 60 శాతం కన్నడ ఉండాలి
బెంగళూరు: దుకాణాలు తమ సైన్ బోర్డుల్లో 60 శాతం కన్నడ ఉండేలా చూసుకోవాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు పురపాలక సంఘం పరిధిల
Read Moreప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే విపక్ష ఎంపీల సస్పెన్షన్ : మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ, వెలుగు: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే మోదీ సర్కార్ పార్లమెంట్లో సస్పెన్షన్ను అస్త్రంగా వాడుకుందని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభ విపక్ష పార్టీ
Read More












