దేశం
జై శ్రీరాం : అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్లోని రైల్వే స్టేషన్ను అయోధ్
Read Moreఅడ్హక్ కమిటీ ఛైర్మన్గా భూఫిందర్ సింగ్ బజ్వా
భారత ఒలింపిక్ సంఘం (IOA) డిసెంబరు 27న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భూపేంద్ర సిం
Read Moreఎం.ఫిల్ డిగ్రీ కిందకు రాదా..: యూజీసీ ఏం చెబుతోంది
మీరు ఎం.ఫిల్ (M.Phil) చేయాలనుకుంటున్నారా.. మీకు ఏదైనా యూనివర్సిటీ ఎం.ఫిల్ డిగ్రీ కోర్సును ఆఫర్ చేసిందా..ఎం.ఫిల్ ను మీరు డిగ్రీ గా భావిస్తు
Read Moreమహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఓ వైపు రాజకీయ నాయకుల్ని, మరో వైపు సినీ ప్రముఖుల్ని టెన్షన్ పెట్టింది. తాజా సమాచారం ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావి
Read Moreవైజాగ్ లో కరోనాతో మహిళ మృతి
కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ 1 దేశంలో తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు, మరణాలు సంభవించడం మరింత భయాన్ని రేకెత్తిస్తోం
Read Moreబాంబులు పెట్టామని మెయిల్ చేసింది.. ఈ వడోదర వెధవే
ముంబైలోని ఆర్బీఐ, హెచ్డీఎఫ్సీ కార్యాలయాల్లోబాంబులు పెట్టినట్టు ఆర్బీఐకి మెయిల్ పంపిన ఘటనలో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు వడోదరకు చె
Read Moreఅందుకే చెప్పేది.. చదువుకోండి ఫస్ట్.. మదర్సా స్టూడెంట్ అరెస్ట్
సోషల్ మీడియా వచ్చాక ఫేమస్ అవ్వాలని, తమ గురించి అందరూ మాట్లాడుకోవాలనే ఆశ, కోరిక చాలా మందికి పెరిగిపోయింది. అందుకు ఏమైనా చేస్తున్నారు. దేన్నీ లెక్క చేయడ
Read Moreకొత్తింటికి.. 17ఏళ్ల తర్వాత మారిన మాజీ సీఎం అడ్రస్
మధ్యప్రదేశ్కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇప్పుడు తన చిరునామాను మార్చారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం చాలాకాలం తర్వాత బి8
Read Moreలోకం తీరు.. ఓ పక్క ప్రాణాలు పోతుంటే.. మరోపక్క దారి దోపిడీ చేశారు
ఆగ్రాలోని యమునా ఎక్స్ప్రెస్వేలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రోడ్డు సరిగ్గా కనిపించక పదుల సంఖ్యలో వాహనాలు ఒ
Read Moreలండన్ లో అయ్యప్ప శరణుఘోష.. ఆడవాళ్లూ రావొచ్చు
శబరిమల అయ్యప్ప భక్తుల శరణుఘోషతో మారుమోగుతోంది. ఎన్నడూ లేనంతగా ఈ సారి భారీ స్థాయిలో భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు తరలివస్తున్నారు. కేవలం 39 రోజు
Read Moreఇంగ్లీష్ బోర్డులు పీకిపారేస్తున్న కన్నడ రక్షణ దళం
దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు తమ సైన్ బోర్డుల్లో స్థానిక కన్నడ బాషనే ఉపయోగించాలని ఇటీవలే బెంగళూర్ బృహత్ మున్సిపాలిటీ పాలికే ఆదేశాలు జారీ చేసింది. ఈ
Read Moreభోపాల్ గుర్తుకొచ్చింది : చెన్నైలో అర్థరాత్రి అమ్మోనియం గ్యాస్ లీక్.. కుప్పకూలిన జనం
తమిళనాడులోని చెన్నైలో భారీ ప్రమాదం జరిగింది. డిసెంబర్ 26 రాత్రి ఎన్నూర్లోని సబ్ సీ పైపులో అమ్మోనియా గ్యాస్ కలకలం రేపింది. ఈ ఘట
Read Moreగజగజ వణుకుతున్న ఢిల్లీ.. 110 విమానాలు, 25 రైళ్ల రాకపోలకు ఆలస్యం
ఉత్తర భారత్ లో చలి తీవ్రత విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఢిల్లీలో అయితే మరీను. ఉదయం 8 అవుతున్న ఇంకా చీకటిగానే ఉంది. ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలక
Read More












