దేశం

అమిత్ షాతో కిరణ్​కుమార్ రెడ్డి భేటీ.. కర్నాటక ఎన్నికలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవలే బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,  కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కర్నాటక ఎన్నికల

Read More

నాపై రామకృష్ణ మఠం ప్రభావం ఎక్కువ : మోడీ

నాపై రామకృష్ణ మఠం   ప్రభావం ఎక్కువ తమిళ భాష, సంస్కృతి అంటే చాలా ఇష్టం: మోడీ చెన్నైలోని రామకృష్ణ మఠం 125వ  వార్షికోత్సవంలో ప్రసంగం &nb

Read More

కొత్త​ కేసుల్లో 90% ‘ఎక్స్​బీబీ’వే!

న్యూఢిల్లీ:  కరోనా కొత్త వేరియంట్​ ‘ఎక్స్ బీబీ.1.16’  మరిన్ని మ్యుటేషన్లకు గురవుతోంది. దానిలోని సబ్​టైప్​ కు చెందిన ‘ఎక్స్

Read More

రాజస్థాన్​లోని బర్మేర్​లో దారుణం.. దళిత మహిళపై అఘాయిత్యం

జైపూర్: రాజస్థాన్​లోని బర్మేర్ జిల్లాలో దళిత మహిళపై ఆత్యాచారానికి పాల్పడి ఆమెకు నిప్పంటించాడో కామాంధుడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు చికిత్స పొందుతూ మ

Read More

ఆఫీసులు ఇకపై ఒంటిపూటే!.. ఉద్యోగుల టైం మార్చిన ​ ప్రభుత్వం

చండీగఢ్: పంజాబ్‌‌లోని ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు మారనున్నాయి. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ ఆఫీసులను ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలక

Read More

ఈఎంఐలో మామిడి పండ్ల అమ్మకం.. మహారాష్ట్రలోని పుణె వ్యాపారి ప్రకటన

పుణె: ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫోన్లు తదితర వస్తువులను ఈఎంఐలలో కొనుగోలు చేయడం సాధారణమే! అయితే, మహారాష్ట్రలో ఓ వ్యాపారి మామిడి పండ్లను కూడా ఈఎంఐ కింద అమ

Read More

శిలా తోరణం వరకు క్యూ లైన్..శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఇబ్బందులు

తిరుమలకు భక్తుల పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా స్వామి వారి దర్శనానికి తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకె

Read More

కేంద్ర మంత్రికి తప్పిన పెద్ద ప్రమాదం

కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరన్ రిజిజు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. కిరన్ రిజిజు ప్రస్తుతం జమ్మూలో పర్యటిస్తున్నారు. అయితే రాంబన్ జిల్లాలోని జ

Read More

విజయవాడ ఆసుపత్రిలో దారుణం..

పాము కరిచిన బాధితురాలు చికిత్స కోసం వస్తే.. ఓ డాక్టర్ చేతికి కట్టువేసి సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన సంఘటన విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంద

Read More

మోడీ పర్యటన...కేసీఆర్‪పై సెటైరికల్ పోస్టర్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ. 11,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని పర్యటన స

Read More

రాబోయే 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి

దేశంలో ఎండలు మండిపోనున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలో

Read More

బెడ్‌పై కూర్చొని, ఫోన్‌లో వీడియోలు స్క్రోల్ చేస్తోన్న కోతి

జంతువులు, మనుషులతో సంభాషించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. సాంకేతికతను ఉపయోగించడంతో సహా అన్ని రకాల పనులను చేసే జంతువుల వీడియోలు ఇప్పటికే సోషల్

Read More

రష్యాతో యుద్ధం వేళ.. భారత్ కు వస్తున్న ఉక్రెయిన్ మహిళా మంత్రి

ఉక్రెయిన్(Ukrine)- రష్యా(Russia)  యుద్ధం పై భారత్ తటస్థ వైఖరిని ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. దౌత్యపరమైన చర్చలతో శాంతి మార్గంలోనే దీనిని పరిష్

Read More