దేశం
కృష్ణా నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ : కృష్ణా నది జలాల పంపకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మార్చి14 కు కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కృష్ణా నది జలాల పం
Read Moreనోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘సర్వాయి పాపన్న’
కరీంనగర్ : నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సర్వాయి పాపన్న డాక్యుమెంటరీ ఎంపికైంది. నోయిడాలో ఈ నెల 29వ తేదీన జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల
Read MoreTripura Elections : 50 సీట్లకు పైగా గెలుస్తం : మాణిక్ సాహా
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేశామని చెబుతూ, బీజ
Read MoreAir India : ఎయిరిండియాకు DGCA రూ.30 లక్షల జరిమానా
ఢిల్లీ : ఎయిరిండియా విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)
Read Moreకొడుకు ఎంగేజ్మెంట్లో అంబానీ ఫ్యామిలీ డ్యాన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల నిశ్చితార్థం
Read MoreLiquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరుపుతోం
Read Moreస్వదేశీ పరిజ్ఞానంతో జలాంతర్గామి.. విశేషాలు
దేశీయంగా తయారైన వాగిర్ సబ్ మెరైన్ ను జనవరి 23న ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ముఖ్య అత
Read More5 రోజులు బ్యాంకులు బంద్
నెలాఖరులో ఐదు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ యూనియన్ల సమ్మె, వరుస సెలవుల కారణంగా బ్యాంకింగ్ సేవలు స్తంభించనున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే
Read Moreకొత్త పార్లమెంట్ భవనం లోపలి ఫొటోలు
కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాలో బడ్జెట్ సెషన్ రెండవ భాగాన్ని నిర్వహించే అవకాశం ఉన్నందున భవనం లోపలి ఫోటోలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే
Read Moreఆగష్టులోపు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు : కిషన్ రెడ్డి
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 లోపు 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్
Read Moreప్రవీణ్ నెట్టారు హత్య కేసు నిందితులపై రివార్డు
బీజేపీ యువమోర్చా నేత ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ సభ్యులపై ఎన్ఐఏ రివార్డు ప్రకటించింది. వారిల
Read Moreఉత్తరాఖండ్ను కప్పేసిన మంచు దుప్పటి
ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ కు మరో ముప్పు ముంచుకొచ్చింది. ఇప్పటికే భూమి కుంగిపోవడంతో రోడ్లు, భవనాలు, ఇండ్లు కూలిపోయే స్థితికి చేరాయి. తాజాగా విపరీతంగ
Read MoreBharOS: మేడిన్ ఇండియా ఓఎస్ రూపొందించిన మద్రాస్ ఐఐటీ
ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐఐటీ మద్రాస్ దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను ఆవిష్కరించింది. దీనికి భార్ ఓఎస్(BharOS) అని పేరు పెట్ట
Read More












