దేశం
క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్ : ఉప్పల్లో భారత్– న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మ్యాచ్ ప
Read More3 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ
ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. త
Read Moreబీజేపీలో చేరిన పంజాబ్ మాజీ మంత్రి
పంజాబ్ మాజీమంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆయనకు కండువా కప్పి
Read Moreకంగేర్ ఘాటి నేషనల్ పార్క్లో నారింజ రంగు గబ్బిలం
ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లాలోని కంగేర్ ఘాటి నేషనల్ పార్క్ లో అరుదైన నారింజ రంగు గబ్బిలం కనిపించింది. దీంతో పాటు అంతరించిపోతున్న దశలో ఉన్న భారతీయ తో
Read Moreమంచులో గర్భిణిని మోసుకెళ్లిన ఆర్మీ జవాన్లు
జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం మరోసారి గొప్ప మనసు చాటు కుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్బిణిని మంచులో శ్రమించి హాస్పిటల్ కు తరలించింద
Read More3 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. త్రిపుర, నాగాలాండ్, మే
Read Moreపాక్ లో అంతర్యుద్ధం తప్పదా? : సీనియర్ జర్నలిస్ట్ మల్లంపల్లి ధూర్జటి
పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ ఖ్వా, సింధ్, బలూచిస్తాన్ రాష్ట్రాలు మార్కెట్
Read Moreరాష్ట్రానికి 283 బీఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు చేసిన కేంద్రం
అత్యధికంగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో 165 టవర్లు 500 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఒక్కో టవర్కు రూ.50 లక్షలు, టెండర్ల ప్రక్రియ పూ
Read Moreరాత్రంతా 17 కి.మీ. నడిచి వెళ్లి మరీవార్డెన్పై అమ్మాయిల కంప్లైంట్
రాంచీ: జార్ఖండ్లో 60మంది హాస్టల్ బాలికలు సాహసం చేశారు. వార్డెన్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి రాత్రంతా 17 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లార
Read Moreదేశ అభివృద్ధి కోసం బీజేపీ తనను తాను అంకితం చేసుకోవాలి: మోడీ
అందరికీ దగ్గరవుదాం బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ పిలుపు అమృత కాలాన్ని.. కర్తవ్య కాలంగా మార్చుకోవాలి లోక్సభ ఎన్నికలకు 400 రోజులే ఉన్న
Read Moreహిందూ సమాజాన్ని కించపరిచేలా కేటీఆర్ వ్యాఖ్యలు : బండి సంజయ్
ఢిల్లీ : యాదాద్రిపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలన
Read Moreప్రధాని మోడీకి కృతజ్ఞతలు : జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షులుగా తన పదవీకాలాన్ని పొడిగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, జాతీయ కార్యవర్గ సభ్యులకు జేపీ న
Read Moreఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్యాసింజర్
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు తోటి ప్యాసింజర్లకు షాకిచ్చాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచి అందరినీ హడలెత్తించాడు. గత నెలలో జరిగిన ఘ
Read More












