దేశం

సింఘనాథ్ ఆలయంలో తొక్కిసలాట, ఒకరు మృతి

ఒడిశా కటక్ లోని బరంబాలోని సింఘనాథ్ ఆలయంలో మకరమేళా రద్దీ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా..తొమ్మిది మందికి గాయాలయ్యాయి. వీరిలో న

Read More

గంటల వ్యవధిలోనే కవల సోదరులు మృతి

రాజస్థాన్లో విషాదం జరిగింది. బార్మర్ కు చెందిన ఇద్దరు కవల సోదరులు పుట్టుకలోనే కాదు..చావులోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. కొన్ని గంటల వ్యవధిలోనే

Read More

మనీష్ సిసోడియా ఆఫీసులో మళ్లీ సీబీఐ సోదాలు

సీబీఐ తన ఆఫీసులో మరోసారి సోదాలు నిర్వహించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. అయితే తనిఖీల్లో ఏమీ దొరకలేదని ట్వీట్ చేశారు. 

Read More

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు తగ్గొచ్చు : శశి థరూర్

2024 లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని.. 2019 విజయాన్ని పునరావృతం

Read More

నితిన్ గడ్కరీ ఆఫీసుకు బాంబు బెదిరింపు

మహారాష్ట్ర : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫీసుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం నాగ్పూర్ లోని కార్యాలయానికి రెండు సార్లు ఫోన్ చేసిన ఆగంతకులు బాంబు ఉన

Read More

విద్వేషాలను ప్రోత్సహించే యాంకర్లపై ఎందుకు చర్యలు తీసుకోరు : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : వార్తల ప్రసారంలో ఛానళ్ల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని విషయాల్లో అవి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సమాజాన్ని చీలుస్త

Read More

2024 జనవరిలో ఆయోధ్య రామయ్య దర్శనం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య  రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.  ఆలయ నిర్మాణానికి సంబంధించిన  45 శాతం పనులు పూర్త

Read More

ఎయిరిండియా కేసులో ట్విస్ట్.. మూత్రం పోయలేదన్న శంకర్ మిశ్రా

ఎయిరిండియాలో మహిళపై మూత్ర విసర్జన ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. తాను మహిళపై మూత్ర విసర్జన చేశారన

Read More

మరో వివాదంలో ఆదిపురుష్.. సెన్సార్ బోర్డుకు హైకోర్టు నోటీసులు

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో ఇరుక్కుంది. ఆదిపురుష్ మూవీకి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సెన్సార

Read More

ఆస్పత్రిలో చేరిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ ఆస్పత్రిలో చేరారు. గత రెండు వారాల్లోనే  ఆయనకు రెండు సార్లు కరోనా సోకింది. ఫ్లూ, న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన.

Read More

జోడో యాత్రలో విషాదం..గుండపోటుతో ఎంపీ మృతి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. పంజాబ్ ఫిల

Read More

కనువిందు చేస్తున్న మంచు అందాలు

హిమాచల్‌ప్రదేశ్‌ను మంచు దుప్పటి కమ్మెసింది. సిమ్లా, మనాలి, డల్హౌసీ, లాహౌల్-స్పితి, కిన్నౌర్ ప్రాంతాల్లో భారీగా మంచు పడుతోంది.  సిమ్లా

Read More

ధర్మశాలలో భూకంపం

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో భూకంపం సంభవించింది. ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి స్వల్పంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా

Read More