దేశం
Metro Pillar Incident : కాంట్రాక్ట్ రద్దు చేసే దాకా డెడ్ బాడీని తీసుకెళ్లం : తల్లిదండ్రులు
బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోవడంతో ఓ మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాను సర్వం కోల్పోయానని ఘటనలో
Read Moreపంజాబ్ లో అడుగు పెట్టిన రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్ర భారీ ప్రసంగాలు చేయడానికి కాదని..ప్రజలు చెప్పేది వినడానికే యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో ద్వేషం, హింస, నిరుద
Read MoreAmazon: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్..భారీ డిస్కౌంట్లు
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాది రిపబ్లిక్ డే సేల్ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19, 2023 నుండి ప్రారంభమై.. జనవరి 22,
Read Moreపృథ్వీ-2 పరీక్ష విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్
Read Moreకర్నాటకలో కాంగ్రెస్ బస్సుయాత్ర
బెంగళూరు : కర్నాటకలో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు 'ప్రజాధ్వని' పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ ప
Read Moreరాజ్భవన్ ఆహ్వాన పత్రికలో తమిళనాడు బదులు ‘తమిళగం’!
ప్రభుత్వ చిహ్నాన్నీ మిస్ చేసిన వైనం చెన్నై: తమిళనాడు సర్కారు, రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కానీ, ఇటు గవర్
Read Moreనాసా చీఫ్ టెక్నాలజిస్ట్గా ఇండియన్ అమెరికన్
వాషింగ్టన్: ‘నాసా’లో మన దేశ మూలాలున్న వ్యక్తిని కీలక పదవి వరించింది. నాసా చీఫ్ టెక్నాలజిస్ట్ గా ఎ.సి.చరణియా నియమితుల య్యారు. నాసా
Read Moreఇయ్యాల్టి నుంచి జోషిమఠ్లో కూల్చివేతలు
హోటల్ బిల్డింగ్స్, ఇండ్లకు రెడ్ మార్కింగ్ చేసిన ఆఫీసర్లు మొత్తం 723 ఇండ్లకు బీటలు.. అన్ సేఫ్ జోన్లో 86 ఇండ్లు నష్టపరిహారం కోస
Read MoreAshok khemka : 30 ఏళ్ల సర్వీసులో 56వ సారి ఐఏఎస్ ఆఫీసర్ బదిలీ
చండీగఢ్ : నీతి, నిజాయితీగా పని చేసే ఆఫీసర్లను ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేస్తుండడం మనం తరచూ చూస్తుంటాం. వింటుంటాం. ఇక్కడ కూడా సరిగ్గా ఇదే జరి
Read Moreఈనెల 28న తెలంగాణకు అమిత్ షా
సంక్రాంతి తర్వాత తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి. సంక్రాంతి తర్వాత వేగం పెంచేందుకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఈనెల 28న రాష్ట్రానికి కేంద్ర
Read Moreగోల్డెన్ టెంపుల్లో రాహుల్ గాంధీ పూజలు
అమృత్సర్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పంజాబ్లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన అమృత్సర్ లోని గోల్డన్ టెంపుల్
Read Moreసిద్ధరామయ్యపై పుస్తకావిష్కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్యను విమర్శించే సిద్ధు నిజ కనసుగలు( ది రియల్ డ్రీమ్స్ ఆఫ్ సిద్ధరామయ్య)అనే పుస్తకాన్ని బీజేపీ కార్యకర్తలు ఆవిష్కరణను వ్యతి
Read More












