దేశం

బాంబు దాడులు చేస్తున్న కేంద్రంపై గళమెత్తండి : సీపీఐ మావోయిస్టు పార్టీ

బస్తర్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గళమెత్తాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రకటించింది. ఈ మేరకు సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ

Read More

రూ.163 కోట్లు కట్టండి.. ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్

న్యూ ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డిపార్ట్ మెంట్ షాకిచ్చింది. ప్రభుత్వ ప్రకటనలను పార్టీ ప్రయోజన

Read More

ఢిల్లీలో ఆటో, టాక్సీ చార్జీల పెంపు

ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ ధర పెరగడంతో ఢిల్లీలో ఆటో, టాక్సీ ఛార్జీల పెంచింది. ఆప్ ప్రభుత్వం ఆమోదించిన రేట్లకు సంబంధించి 

Read More

ఎయిర్​పోర్ట్ గేట్​దగ్గర పాస్​ పోసిండు

మద్యం మత్తులో ఢిల్లీ ఎయిర్‌‌పోర్ట్​లోఓ ప్రయాణికుడి నిర్వాకం అరెస్ట్​ చేసిన పోలీసులు న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్

Read More

జోషిమఠ్ బాధితులకు కాంపెన్సేషన్ మార్కెట్ రేట్ ప్రకారమే ఇస్తం

తక్షణ సాయం కింద రూ. 1.5 లక్షలు ప్రకటించిన ఉత్తరాఖండ్ సీఎం  రెండు హోటళ్ల నే కూలుస్తామన్న సీఎం సెక్రటరీ   జోషిమఠ్: ఉత్తరాఖండ్ చమోలి

Read More

అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్: కర్ణాటక కాంగ్రెస్

కర్ణాటకలో అధికారంలోకి వస్తే గృహ జ్యోతి యోజన కింద ప్రతి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మేలో జరగనున్న అసెం

Read More

భగవంత్ మాన్ వార్నింగ్​కు..ఆఫీసర్లు దిగొచ్చిన్రు!

డ్యూటీకి రావాలని పీసీఎస్ ఆఫీసర్లకు డెడ్​లైన్ లేదంటే సస్పెండ్​ చేస్తామని సీఎం హెచ్చరిక సీఎం, అడిషనల్​సీఎస్​తో చర్చలు సామూహిక సెలవుల నిరసన విరమ

Read More

జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు శిక్ష

క్షుద్రపూజల కోసం వచ్చే మహిళలపై అకృత్యాలు వీడియోలు చూపించి.. డబ్బులివ్వాలని బ్లాక్​ మెయిలింగ్​ ఫతెహాబాద్ (హర్యానా): హర్యానాలోని ఫతెహాబాద్​ జి

Read More

రూ. 2,600 కోట్ల ఇన్సెంటివ్ స్కీంకు కేంద్రం ఆమోదం

ఆమెదం తెలిపిన కేంద్రం కేబినెట్  మూడు మల్టీస్టేట్ కోఆపరేటివ్స్ కూ ఆమెదం న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులు, భీమ్ యూపీఐ ద్వారా తక్కువ మొత్త

Read More

పంజాబ్​లోని సర్హింద్ సభలో రాహుల్ గాంధీ

ఫతేఘర్ సాహిబ్: మన దేశం మత సామరస్యం, ఐకమత్యం, గౌరవానికి సూచిక అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అందుకే తన భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందన్నారు. బ

Read More

Vande Bharat Express : తెలుగు ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక

తెలుగు రాష్ట్ర ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది.  సికింద్రాబాద్ -విశాఖపట్టణం మధ్య నడిచే ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్’ ను ఈ

Read More

Ganga Vilas : ఈనెల13న గంగా విలాస్‌ ప్రారంభం..ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ ఇదే

ఈనెల 13న వారణాసిలో ‘గంగా విలాస్‌’ను ప్రారంభించనున్న ప్రధాని గంగా, బ్రహ్మపుత్రసహా 27 నదులగుండా 52 రోజుల పాటు ప్రయాణించనున్న విలాసనౌక

Read More

Vande Bharat express : మోడీ ప్రారంభించబోయే ట్రైన్ పై రాళ్ల దాడి

విశాఖపట్నం : కంచెరపాలెంలో వందే భారత్ ట్రైన్ పై రాళ్ల దాడి జరిగింది. రెండు కోచ్ ల అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. రామ్మూర్తి పంతులు పేట గేట్ దగ్గర అగం

Read More